Month: December 2024

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

ఆస్తుల్లో ఏడో స్థానం.. కేసుల్లో తొలిస్థానం..!

దేశంలో సంపన్న ముఖ్యమంత్రుల స్థానంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఏడో స్థానంలో నిలిచారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరిట రూ.30.04 కోట్ల విలువైన ఆస్తులున్నాయని ఏడీఆర్ నివేదిక వెల్లడించింది. మరోవైపు కేసుల్లో మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలిస్థానంలో ఉన్నట్లు కూడా తెలిపింది.దేశంలో ఉన్న పలువురు సీఎంలపై క్రిమినల్ కేసులు ఉన్నాయి… వీటిలో సీఎం రేవంత్ రెడ్డి టాప్‌లో ఉన్నారు. రేవంత్ రెడ్డిపై హయ్యెస్ట్‌గా 89 కేసులు ఉన్నాయి.. అందులో 72 కేసులు సీరియస్ […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

కొత్త ఏడాది… అమ్మాయిలకు హీరోయిన్ హెచ్చరిక..!

న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటి మాధవీలత అమ్మాయిలకు హెచ్చరికలు ఇస్తూ ఓ వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో క్యాలెండర్ లో డేట్ మారినంత మాత్రాన మన జీవితాలు ఏమి మారవు.. 2024లో కష్టాలు ఉన్నాయి.. డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున ఫుల్ గా ఎంజాయ్ చేస్తే కొత్త ఏడాదిలో అన్ని రోజులు మంచిగా ఉంటాయనుకోవడం మూర్ఖత్వం. డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు ఆర్ధరాత్రి వరకు ఫుల్ గా […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

2025లో గులాబీ దళపతి ఎవరై ఉంటారు..!

మాజీ మంత్రి… బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ కొత్త ఏడాదిలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక ఉంటుంది. ఆ తర్వాత రాష్ట్ర స్థాయి.. జిల్లా స్థాయి.. మండల స్థాయి.. గ్రామ స్థాయి అన్ని రకాల కమిటీలు వేస్తాము.. ఆ కమిటీల ద్వారా పార్టీని బలోపేతం చేస్తాము.. కాంగ్రెస్ ప్రభుత్వ వైపల్యాలపై క్షేత్రస్థాయి నుండి పోరాటం షూరు చేస్తాము అని ప్రకటించిన సంగతి తెల్సిందే. ఇంతవరకూ బాగానే ఉంది మరి కొత్త ఏడాదిలో గులాబీ […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

యువహీరో తో రష్మిక మందన్నా పెళ్లి…!

మీరు చదివింది నిజమే.. పుష్ప 2 మూవీ సూపర్ డూపర్ హిట్ తో మంచి జోష్ లో ఉన్న నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరోతో ప్రేమలో ఉన్న సంగతి తెల్సిందే. ఇప్పటికే ఆ ఇద్దరూ చట్టపట్టాలేసుకుని తిరుగుతున్న సంగతి కూడా తెల్సిందే.ఆ హీరో ఎవరో కాదు రౌడీ ఫెలో విజయ్ దేవరకొండ. ఇదే అంశం గురించి పుష్ప 2 ఈవెంట్ లో రష్మికను అడిగితే మీకు ఎవరో తెల్సు.. ఆ […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

హైదరాబాద్ తరహాలో ఖమ్మం కు ఓఆర్ఆర్..!

తెలంగాణ ఏపీ మధ్య వారధిగా ఉన్న ఖమ్మం జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజ్ వైద్య, విద్యా రంగంలో మోడల్‌గా నిర్మాణం చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. 500 ఎకరాల్లో ఉన్న వెలుగుమట్ల అర్బన్ పార్క్‌ను ఏకో పార్క్‌లా అభివృద్ధి చేసి ఖమ్మం ప్రజలకు అందిస్తామని అన్నారు. చారిత్రక వారసత్వానికి ప్రతీకగా నిలిచిన ఖమ్మం ఖిల్లాపై రోప్ వే తో పాటు పట్టణ కేంద్రంలో ఉన్న లకారం ట్యాంక్ బండ్ వద్ద […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

KTR అరెస్ట్ ఖాయమంట..!

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీఆర్ ఫార్ముల ఈ కారు రేస్ కేసులో అరెస్ట్ ఖాయం అంటున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే.. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య.ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ సమాజం ఏమనుకుంటున్నది అని ఆలోచించకుండా నోటికి వచ్చినట్లు కేటీ రామారావు మాట్లాడుతున్నాడు.. ఓ మంత్రిగా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండగా.. క్యాబినెట్ అనుమతి లేకుండా.. ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా యాబై నాలుగు కోట్లు ఓ విదేశీ కంపెనీకి ఎలా పంపుతారని […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Telangana Top News Of Today

నీతులు చెప్పడమే కానీ ఆచరించని పవన్ కళ్యాణ్…!

ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రంలోని రాజధాని నగరం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియోటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట సంఘటన గురించి దాదాపు ఇరవై ఏడు రోజుల తర్వాత మీడియాతో మాట్లాడారు. మీడియాతో మాట్లాడుతూ సంధ్య థియోటర్ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందటం బాధాకరం.. శ్రేతేజ్ ఆసుపత్రి పాలవ్వడం విషాదకరం.. ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉండాలి. ఈ సంఘటన జరిగిన రెండు రోజులకు […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

తెలంగాణ బలం బీఆర్ఎస్.. గళం హారీష్ రావు..!

సోమవారం ఉదయం ప్రారంభమైన తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో దివంగత మాజీ ప్రధాన మంత్రి మన్మోహాన్ సింగ్ మృతికి సంతాప తీర్మానాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు. ఈ సంతాప తీర్మానం గురించి అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన సభ్యులు.. మంత్రులు దివంగత మాజీ ప్రధాని మన్మోహాన్ సింగ్ ఇటు దేశానికి అటు కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవల గురించి వరుసపెట్టి చెప్పారు. మన్మోహాన్ సింగ్ కు భారతరత్న ఇవ్వాలని తీర్మానం సైతం ఇవ్వాలని కూడా […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

తెలంగాణ పాలిట శని కాంగ్రెస్ పార్టీ..!

తెలంగాణ పాలిట కాంగ్రెస్ పార్టీ శనిలా దాపురించిందని, కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు అన్యాయానికి, మోసానికి గురవుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు.  సోమవారం నాడు ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ కల్లిబొల్లి మాటలు చెప్పి, ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ దుష్టపరిపాలనకు తెరతీసిందని ధ్వజమెత్తారు. రైతు రుణమాఫీ పూర్తిగా చేయకుండా రైతులను మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డి… ఇప్పుడు రైతు భరోసాకు అనేక షరతులు […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

పవన్ వ్యాఖ్యలకు బండి కౌంటర్..!

ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గురించి ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే. మంగళగిరిలో మీడియా చిట్ ఛాట్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఏడాదిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన బాగుంది. కింది స్థాయి నుండి ఎదిగిన గొప్ప లీడర్ రేవంత్ రెడ్డి. సంక్షేమాన్ని.. అభివృద్ధిని జోడెద్దుల్లా పరుగులెట్టిస్తోన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి […]Read More