Slider Telangana

వంశీ కి నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే సండ్ర

గుండె పోటుతో మరణించిన కల్లూరు కు చెందిన ప్రముఖ ల్యాబ్ టెక్నీషియన్ కొదమ సింహం వంశీ (38) భౌతిక కాయాన్ని, సత్తుపల్లి మాజీ శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య, శనివారంచండ్రుపట్ల రోడ్డు బొమ్మరిల్లు టౌన్ షిప్ లో గల వారి నివాస గృహం లో పూల వంశీ బౌతిక కాయాన్ని సండ్ర, వారి అనుచరులు,సందర్శించి వంశీ పార్థివ దేహానికి పూలమాలలు మాలలు వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి, సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వంశీతో […]Read More

Slider Telangana

పాలేరు రిజర్వాయర్ ను పరిశీలించిన ఎంపీ నామ

తెలంగాణ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కు చెందిన ఖమ్మం పార్లమెంట్ ఎంపీ నామ నాగేశ్వరరావు నేతృత్వంలో ఈరోజు ఆదివారం బీఆర్ ఎస్ పార్టీ ప్రతినిధి బృందం పాలేరు రిజర్వాయర్ను పరిశీలించింది. ఈ సందర్భంగా ఎంపీ నామ మాట్లాడుతూ వెంటనే సాగర్ జలాలతో పాలేరు రిజర్వాయర్ ను నింపి, ప్రజల దాహార్తిని, ఎండిపోతున్న పంటలను కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తాతా మధు, రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ […]Read More

Slider Telangana

మల్కాజ్ గిరిలో గులాబీ జెండా ఎగరాలి

కుత్భుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారు 125 – గాజుల రామారం డివిజన్ ఆక్సిజన్ పార్కులో వాకర్స్ తో ముచ్చటిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు, ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారు మాట్లాడుతూ గత పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్ గిరి నుంచి గెలిచిన రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గానికి చేసింది ఏమి లేదని, కనీసం ప్రతి ఒక్కరోజు […]Read More

Andhra Pradesh Slider

ఢిల్లీకి వైఎస్ షర్మిల

ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈరోజు ఆదివారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏపీ సార్వత్రిక మరియు లోక్ సభ ఎన్నికల్లో బరిలోకి దిగే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఈ సందర్భంగా ఖరారు చేయనున్నట్లు తెలుస్తుంది. ఈరోజు సాయంత్రం ఢిల్లీలో జరిగే ఏఐసీసీ సమావేశంలో అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.Read More

Slider Telangana

BRS లోకి చేరికలు

తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి వరంగల్ జిల్లా పరకాల అసెంబ్లీ నియోజకవర్గంలోని పరకాల పట్టణంలోని 5వ డివిజన్ కి చెందిన మోరె రాజేందర్ కాంగ్రెస్ పార్టీని వీడి పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారి సమక్షంలో తిరిగి బి.ఆర్.ఎస్.లో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి చల్లా ధర్మారెడ్డి గారు పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.పార్టీలో చేరిన రాజేందర్ మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ మాయమాటలు నమ్మి ఆ పార్టీలో చేరి తప్పుచేసానన్నారు.కాంగ్రెస్ పార్టీ విధానాలు,పాలన నచ్చకనే తిరిగి బి.ఆర్.ఎస్ లో […]Read More

Andhra Pradesh Slider

TDP కి షాక్

ఏపీ సార్వత్రిక ఎన్నికల ముందు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఒకపక్క సీట్లు రావడం లేదు అని కొంతమంది ఆ పార్టీకి దూరంగా ఉంటూ నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. మరో పక్క ఆ పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు. తాజాగా ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత. మాజీ మంత్రి బండారు సత్యనారాయణ రాజకీయాలకు వీడ్కోలు చెబుతున్నట్లు ప్రకటించారు. వైజాగ్ జిల్లా పరవాడ మండలం వెన్నెలపాలెం లో నిర్వహించిన పార్టీ విస్తృత […]Read More

Slider Telangana

సీఎం రేవంత్ ఇంటి ముందు ఓ వ్యక్తి ఆత్మహత్య యత్నం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి… టీపీసీసీ అధినేత అనుముల రేవంత్ రెడ్డి ఇంటి ముందు ఓ వ్యక్తి ఆత్మహత్య యత్నానికి దిగిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇందులో భాగంగా టీడీపీలో ఉన్నప్పటి నుండి సీఎం రేవంత్ రెడ్డితో ఎంతో సన్నిహితంగా ఉంది. కానీ సీఎం అయిన తర్వాత కలవడానికి అసలు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు . అందుకే సదరు వ్యక్తి హైదరాబాద్ లోని జూబ్లిహీల్స్ సీఎం రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర డీజిల్ పోసుకుని ఆత్మహత్య యత్నం చేసుకున్నాడు. […]Read More

Andhra Pradesh Slider

పాపికొండల అటవీ ప్రాంతంలో అద్భుతం

కింటుకూరు అటవీ ప్రాంతం లోని బేస్ క్యాంపు పరిశీలనకు వెళ్లిన అటవీ అధికారులను షాక్ కు గురి చేసింది ఓ నల్లమద్ది చెట్టు. నల్లమద్ది చెట్టు నుండి వస్తున్న జలధారను గుర్తించిన అటవీ అధికారులు. చెట్టు నుండి సుమారు 20 లీటర్ల వరకు నీరు వస్తోందని అధికారులు ఈ సందర్భంగా వెల్లడించారు.Read More

Slider Telangana

కొడంగల్ సాక్షిగా నోరు జారిన సీఎం రేవంత్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ..టీపీసీసీ అధినేత అనుముల రేవంత్ రెడ్డి కొడంగల్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ నేతలు.. కార్యకర్తల సమావేశం సాక్షిగా నోరు జారారు. ఆయన పార్లమెంట్ ఎన్నికలను ఉద్ధేశించి మాట్లాడుతూ” రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఓటును లెక్కగట్టి మన పార్టీ అభ్యర్థికి వేయించాలని సీఎం హోదాలో ఉండి మరి ప్రజలను ఓటర్లను ప్రలోభం చేస్తూ దొంగ ఓట్లను వేయించాలని పిలుపు ఇచ్చినట్లు ఆర్ధం వచ్చేలా మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే”కొడంగల్ పాలమూరుకు చెందిన ఓటర్లు […]Read More

Slider Telangana

మాజీ మంత్రి KTR పై పిర్యాదు

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి…. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై వరంగల్ జిల్లాలో హనుమకొండలో పిర్యాదు నమోదైంది. ముఖ్యమంత్రి… టీపీసీసీ అధ్యక్షుడు అనుముల రేవంత్ రెడ్డి గురించి మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడూతూ” ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి రూ.2500కోట్లు కాంట్రాక్టర్ల దగ్గర నుండి వసూలు చేసి ఢిల్లీకి పంపారు అని ” అసత్య ప్రచారం చేశారు. ఆ వ్యాఖ్యలు ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్తాయని మాజీమంత్రి కేటీఆర్ పై తగిన చర్యలు తీసుకోవాలని హనుమకొండ […]Read More