ఓయో రూంలో బీరు తాగించి …?

 ఓయో రూంలో బీరు తాగించి …?

OYO Room

Loading

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ కు కూతవేటు దూరంలో ఉన్న వరంగల్ లో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. నగరంలోని వాగ్దేవి కాలేజీలో బీఫార్మసీ చదువుతున్న ఓ యువతిని కిడ్నాప్ చేసి ఓయో రూం కు తీసుకెళ్లారు .

అదే క్యాంపస్ లో ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన ముగ్గురు బీటెక్ యువకులు సదరు యువతిని గత నెల పదిహేనో తారీఖున ఓయో రూం కు తీసుకెళ్లారు. బీరు తాగించి మరి ఆ ముగ్గురు అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో ఆ బాధితురాలు స్థానిక పీఎస్ లో పిర్యాదు చేసింది.

భూపాలపల్లికి చెందిన అనిందితులు తాను చదివే క్యాంపస్ లోనే ఉంటూ బీటెక్ చదువుతున్నారు అని పేర్కోంది. ఈ సంఘటన జరిగి చానా రోజుల తర్వాత వెలుగులోకి రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *