రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త..!

 రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త..!

Good News For Formers

Loading

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూరగాయలు సాగుచేసే రైతులు శాశ్వత పందిళ్ళు, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకునేందుకు సాయపడాలని నిర్ణయం తీసుకుంది.

ఈ నిర్ణయంలో భాగంగా శాశ్వత పందిళ్లకు ఎకరాకు రూ. 3లక్షలు ఖర్చు అవుతుంది. అందుకే ఈ ఖర్చులో యాబై శాతం సబ్సిడీ ఇవ్వనున్నది రాష్ట్ర ప్రభుత్వం .

అయితే ఈ పథకాన్ని తొలుత నిజామాబాద్ జిల్లా బోధన్ లో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నది. తీగ జాతి కూరగాయల సాగుకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. ఈ పథకం అమలుకు వ్యవసాయ మార్కెట్ కమిటీ నిధులను వినియోగించనున్నట్లు టాక్.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *