కేశినేని నాని సంచలనం నిర్ణయం

 కేశినేని నాని సంచలనం నిర్ణయం

Loading

ఏపీ సార్వత్రిక ఎన్నికలకు ముందు టీడీపీ నుండి వైసీపీ లో చేరిన మాజీ ఎంపీ… సీనియర్ నేత కేశినేని నాని సంచలన నిర్ణయం తీసుకున్నారు.

విజయవాడ నుండి రెండు సార్లు ఎంపీ గా గెలుపొందిన కేశినేని నాని ప్రత్యేక్ష రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.

తను రాజకీయాల నుండి తప్పుకున్న కానీ విజయవాడ ప్రజలందరికి అందుబాటులో ఉంటాను అని తెలిపారు. ఇటీవల జరిగిన ఎంపీ ఎన్నికల్లో వైసీపీ తరపున బరిలోకి దిగి తన తమ్ముడు టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని చేతుల్లో 2.82లక్షల ఓట్ల మెజార్టీ తో ఓడిపోయారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *