తల్లికి వందనం పై కీలక ప్రకటన..!

 తల్లికి వందనం పై  కీలక ప్రకటన..!

Key statement on salutation to mother..! Andhrapradesh CM

Ap: గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన తల్లికి వందనం కార్యక్రమంపై ఈరోజు జరిగిన క్యాబినెట్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు.

వచ్చే విద్యా సంవత్సరం నుండే తల్లికి వందనం కార్యక్రమాన్ని ప్రారంభించాలని క్యాబినెట్ తీర్మానించింది. ఈ పథకం అమల్లో భాగంగా విధివిధానాలను త్వరలోనే ఖరారు చేయనున్నారు.

మరోవైపు ఈ పథకం కింద చదువుకునే ప్రతి విద్యార్థికి ఏడాదికి ప్రభుత్వం రూ.15,000లు అందించనున్నది. ఒక ఇంట్లో ఎంతమంది చదువుకునేవాళ్లు ఉంటే అంతమందికి ఈ పథకం వర్తిస్తుంది అని నాడు ఎన్నికల మ్యానిఫెస్ట్ లో ఎన్డీఏ కూటమి పెట్టింది.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *