మూసీ బాధితులకు రేవంత్ రెడ్డి హామీ…?

 మూసీ బాధితులకు రేవంత్ రెడ్డి హామీ…?

Revanth Reddy Telangana CM

Loading

రాజధాని మహానగరం మూసీ నది పరివాహక ప్రాంతంలో హైడ్రా వల్ల నష్టపోయిన లేదా ఇండ్లను కోల్పోయిన బాధితులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసానిచ్చారు.

నిన్న గురువారం మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ” మూసీ పరివాహక ప్రాంతంలోని బాధితులకు నష్టం చేకూర్చాలనేది మా ప్రభుత్వ లక్ష్యం కాదు. వారికి కష్టం.. నష్టం కలగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి..

ఏ ఏ భవనాలకు ఎలాంటి పరిహారం ఇవ్వాలనే అంశాలపై చర్చిస్తామని భరోసానిచ్చారు. ఈ నిర్ణయం వెల్లడించిన తర్వాతనే వారిని అక్కడ నుండి తరలిస్తాము. అవసరమైతే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి చర్చించేందుకు తామూ సిద్ధమని ముఖ్యమంత్రి ప్రకటించారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *