విదేశాలకు సీఎం జగన్ -గన్నవరం ఎయిర్ పోర్టులో కలవరం

 విదేశాలకు సీఎం జగన్ -గన్నవరం ఎయిర్ పోర్టులో కలవరం

Loading

ఏపీ ముఖ్యమంత్రి…అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి విదేశాలకు వెళ్లనున్న సంగతి తెల్సిందే.. ఈ క్రమంలో సీఎం జగన్ రాష్ట్రంలోని గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు..

ఈ పర్యటనలో వైసీపీకి చెందిన పలువురు నేతలు జగన్ కు సెండాఫ్ ఇవ్వడానికి వచ్చారు.అయితే అదే క్రమంలో ఓ వ్యక్తి అనుమానస్పదంగా సంచరించడం సంచలనం చోటు చేసుకుంది.దీంతో అదుపులోకి తీసుకున్న సదరు వ్యక్తి డా.తుళ్లూరు లోకేష్ ఆమెరికన్ సిటిజన్ షిప్ ఉన్న వ్యక్తిగా గుర్తించారు..

అయితే జగన్ విదేశాలకు వెళ్లే ముందు లోకేష్ మొబైల్ నుండి పలు మెసేజ్ లు వెళ్లినట్లు విచారణలో గుర్తించారు..విచారణలో భాగంగా లోకేష్ కు ఆకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *