సూర్యకుమార్ యాదవ్ మరో ఘనత

 సూర్యకుమార్ యాదవ్ మరో ఘనత

Suryakumar Yadav

Loading

టీమిండియా ప్రస్తుత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మరో ఘనతను సాధించారు. టీ20ల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులను అందుకున్న రెండో ఆటగాడిగా సూర్యకుమార్ యాదవ్ ఘనతను సాధించారు. ఈ క్రమంలోనే బాబర్ ఆజమ్ ,షకీబ్,వార్నర్ (5)ను సమం చేశాడు స్కై..

శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో స్కై ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. అగ్రస్థానంలో మాజీ కెప్టెన్ ..లెజండ్రీ ఆటగాడు విరాట్ కోహ్లీ (7)ఉన్నారు.

నిన్న జరిగిన మ్యాచ్ లో స్కై సూర్య బౌలింగ్ లో సైతం రాణించాడు.. చివరి ఓవర్లో ఆరు పరుగులు ఇవ్వాల్సిన సమయంలో ఐదు పరుగులిచ్చి రెండు వికెట్లను తీసుకున్నాడు స్కై.. ఈ మ్యాచ్ ను మలుపు తిప్పిన స్కై మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ను సొంతం చేసుకున్నాడు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *