బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్.. అందాల రాక్షసి జాన్వీ కపూర్ హీరోయిన్ గా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ దేవర -1 లో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీచ్చిన సంగతి తెల్సిందే. తాజాగా ఈ ముద్దుగుమ్మ మెగా హీరో.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సరసన నటిస్తుంది. బుచ్చిబాబు దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి ఏఆర్ రహమాన్ సంగీతం అందిస్తుండంగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా […]Read More
Tags :allu arjun
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, జీనియస్ దర్శకుడు సుకుమార్ కలయికలో అత్యంత ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్తో కలిసి నిర్మించిన ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ ‘పుష్ప-2’ ది రూల్. ఈ చిత్రాన్ని అత్యంత భారీ వ్యయంతో అన్ కాంప్రమైజ్డ్గా నిర్మించారు నిర్మాతలు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్. డిసెంబరు 5న విడుదలైన ఈ చిత్రం ప్రపంచస్థాయిలో ఎంతటి గొప్ప విజయం సాధించింతో అందరికి తెలిసిందే. ఇండియన్ సినిమాలో అత్యధిక వసూళ్లు సాధించిన […]Read More
అల్లు అర్జున్ రికార్డును బద్దలుకొట్టిన సంక్రాంతికి వస్తున్నాం ..?
అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా.. అందాల రాక్షసి మీనాక్షి చౌదరి, ఫ్యామిలీ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా సంక్రాంతి కానుకగా విడుదలైన మూవీ సంక్రాంతికి వస్తున్నాం.. విడుదలైన మొదటి రోజే ఫస్ట్ షో నుండే హిట్ టాక్ తో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తుంది. గత ఆరు రోజుల్లో ఈ చిత్రం 180కోట్ల రూపాయలను కలెక్ట్ చేసినట్లు సినిమా యూనిట్ తెలిపింది.. దీంతో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన అల వైకుంఠపురములో సినిమా క్రియేట్ చేసిన […]Read More
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు సంధ్య థియోటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనలో కోర్టు రెగ్యూలర్ బెయిల్ మంజూరు చేసిన సంగతి తెల్సిందే. దీనికి సంబంధించి పూచికత్తు, బెయిల్ పిటిషన్లపై సంతకాలు తదితర అంశాల గురించి హీరో అల్లు అర్జున్ సైతం నిన్న కోర్టుకు కూడా హాజరయ్యారు. తాజాగా మరోకసారి హీరో అల్లు అర్జున్ కు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పోలీసులు నోటీసులు అందజేశారు. నగరంలో కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను హీరో […]Read More
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా… నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా… అనసూయ, సునీల్, రావు రమేష్, జగపతి బాబు తదితరులు ప్రధాన పాత్రల్లో నటించగా ఇటీవల విడుదలైన లేటెస్ట్ మూవీ పుష్ప 2. ఈ సినిమా ఎన్ని వివాదాలకు తావిచ్చిందో అంతే స్థాయిలో రికార్డుల మోత మ్రోగిస్తున్నది. తాజాగా కెనాడాలో 4.13 మిలియన్ డాలర్ల మార్కును దాటింది. ఈ క్రమంలో ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కి 2898ఏడీ కలెక్షన్లను అధిగమించింది. […]Read More
నీతులు చెప్పడమే కానీ ఆచరించని పవన్ కళ్యాణ్…!
ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రంలోని రాజధాని నగరం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియోటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట సంఘటన గురించి దాదాపు ఇరవై ఏడు రోజుల తర్వాత మీడియాతో మాట్లాడారు. మీడియాతో మాట్లాడుతూ సంధ్య థియోటర్ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందటం బాధాకరం.. శ్రేతేజ్ ఆసుపత్రి పాలవ్వడం విషాదకరం.. ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉండాలి. ఈ సంఘటన జరిగిన రెండు రోజులకు […]Read More
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను షేక్ చేసిన అల్లు అర్జున్ ఇష్యూపై ఏపీ డిప్యూటీ సీఎం .. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తొలిసారి స్పందించారు. ఆయన స్పందిస్తూ సంధ్య థియోటర్ దగ్గర తొక్కిసలాట సంఘటనలో హీరో ఒక్కడ్ని బాధ్యుడ్ని చేశారు. సినిమాపై ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని ప్రతి హీరోకి ఉంటుంది. ఈ సమస్యలో హీరోని ఒంటర్ని చేశారు. తెలుగు సినిమాకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో మర్యాద విలువ ఇస్తుంది. సినిమా విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా […]Read More
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించగా ఈ నెలలో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన మూవీ పుష్ప -2. ఈ చిత్రం ప్రీమియర్ షో నుండే వివాదాలతో పాటు రికార్డులను సొంతం చేసుకుంటుంది. తాజాగా ఈ మూవీ హిందీలో ఇప్పటివరకు రూ.740.25కోట్ల కలెక్షన్లను రాబట్టింది. దీంతో సినిమా రిలీజైన మూడో వారంలోనూ వంద కోట్లకు పైగా వసూళ్లను సాధించిన చిత్రంగా ఆల్ టైం రికార్డు సృష్టించింది. మొత్తం ఇరవై […]Read More
సంధ్య థియోటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోవడమే కాకుండా శ్రీతేజ్ అనే బాలుడు తీవ్రంగా గాయపడి నగరంలోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనకు పూర్తి బాధ్యులుగా హీరో అల్లు అర్జున్.. సంధ్య సినిమా హాల్ యాజమాన్యాన్ని చేస్తూ ఇప్పటికే పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇదే కేసులో హీరో అల్లు అర్జున్ జైలుకెళ్లి మధ్యంతర బెయిల్ పై బయటకు కూడా వచ్చారు. తాజాగా […]Read More
కాంగ్రెస్కు ఏం నష్టం ..అంతిమంగా తెలంగాణకే.!.-ఎడిటోరియల్ కాలమ్..!
మన ఆలోచనలను మన మాటలే బయటపెడతాయి. ‘స్కిల్ యూనివర్సిటీకి అదానీ ఇచ్చిన రూ.100 కోట్ల విరాళాన్ని తిరిగి ఇచ్చేశాం. దానివల్ల నాకేమీ నష్టం లేదు, రాష్ర్టానికే నష్టం’ అని అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే, ‘సినిమా వాళ్ల వివాదంతో సినీ పరిశ్రమ హైదరాబాద్ నుంచి విశాఖకు తరలిపోయినా నాకు ఎలాంటి నష్టం లేదు. నేను రెండేండ్లకోసారి సినిమా చూస్తా. అది హైదరాబాద్లో నిర్మిస్తే నాకేంటి? విశాఖలో నిర్మిస్తే నాకేంటి? నేనేమీ సినిమా రంగంపై ఆధారపడి […]Read More