Tags :breakaing news

Breaking News Slider Telangana Top News Of Today

ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు..!

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రావాలంటే పాత సామాను పార్టీ నుంచి బయటికెళ్లి పోవాలని గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘తెలంగాణలో ఏ ప్రభుత్వం వస్తే వాళ్లతో రహస్యంగా మా పార్టీ నేతలు భేటీ అవుతున్నారు. గొప్పలు చెప్పుకునేవాళ్లకు రిటైర్మెంట్ ఇస్తేనే బీజేపీకి మంచి రోజులు. దీనిపై జాతీయ నాయకత్వం కూడా ఆలోచన చేయాలి. నేనొక్కడినే కాదు.. ప్రతి బీజేపీ కార్యకర్త ఇదే కోరుకుంటున్నాడు’ అని ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యానించారు.Read More

Breaking News Slider Telangana Top News Of Today

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అభ్యర్థి గెలుపు..?

గత నెల ఇరవై ఏడో తారీఖున జరిగిన కరీంనగర్-ఆదిలాబాద్-మెదక్-నిజామాబాద్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈరోజు సోమవారం ఉదయం ప్రారంభమయింది.. ఈ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మల్క కొమురయ్య గెలుపొందారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతో ఆయన విజయం సాధించారు. మరోవైపు, నల్గొండ-వరంగల్-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీగా  శ్రీపాల్ రెడ్డి విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్లతో శ్రీపాల్  గెలుపొందారు.Read More

Breaking News Slider Telangana Top News Of Today

తెలంగాణకు కొంగుబంగారం రాజరాజేశ్వర స్వామి..!

ప్రముఖ శైవ క్షేత్రమైన వేములవాడలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో మొదలైన అభివృద్ధి పనులను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు మారిన అభివృద్ధి కొనసాగాలని అన్నారు.మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ …. తెలంగాణకు కొంగుబంగారం లాంటి రాజరాజేశ్వర స్వామి వారి కరుణాకటాక్షాలు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. వేములవాడ అభివృద్ధికి కేసిఆర్ […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

కుల గణనలో ప్రభుత్వ కుట్ర

ఎస్సీ రిజర్వేషన్ సమితి పెద్దపెల్లి జిల్లా ఉపాధ్యక్షులు ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షులు గొర్రె రాజు గారి ఆధ్వర్యంలో ఎన్టిపిసి కూడలిలో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా గొర్రె రాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కులగణనలో SC ల యొక్క కులగణనను సక్రమంగా, పారదర్శకంగా నిర్వహించాలని SC రిజర్వేషన్ పరిరక్షణ సమితి చేసిన విజ్ఞప్తి ని పట్టించుకోకపోగా మేము ఊహించినట్టుగానే SC ల జనాభా యొక్క సంఖ్యను తప్పు గా […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

ఎక్సైజ్ కాలనీలో పర్యటించిన విష్ణువర్ధన్ రెడ్డి…

వరంగల్ పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని 59 డివిజన్ ఎక్సైజ్ కాలనీలో స్థానిక కాలనీవాసుల ఆహ్వానం మేరకు ఈరోజు సాయంకాల వేళ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారి అల్లుడు యువజన నాయకులు శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి గారు పర్యటించారు. ఇటీవల కాలనీలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన దృశ్య, కాలనీలో పర్యటించి తమ సమస్యలను పరోక్షంగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లాలని విష్ణువర్ధన్ రెడ్డి గారిని ఆహ్వానించగా ఈరోజు కాలనీలో విస్తృతంగా […]Read More

Breaking News Slider Sports Top News Of Today

టీమిండియా ఘన విజయం..!

ఇంగ్లాండ్ జట్టు విధించిన 166పరుగుల లక్ష్య చేధనలో టీమిండియా వరుస వికెట్లను కోల్పోయిన యువ బ్యాటర్ తిలక్ వర్మ ఒంటరిపోరాటంతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ 165పరుగులు చేసింది .లక్ష్య చేధనలో టీమిండియా ఎనిమిది వికెట్లను కోల్పోయి ఘన విజయాన్ని దక్కించుకుంది. తిలక్ వర్మ నాలుగు ఫోర్లు.. ఐదు సిక్సర్ల సాయంతో యాబై ఐదు బంతుల్లో  డెబ్బై రెండు పరుగులతో నాటౌట్ గా ఉన్నాడు.Read More

Breaking News National Slider Top News Of Today

రాహుల్ వ‌ర్సెస్ ఖ‌ర్గే.. కాంగ్రెస్‌లో క‌ల‌క‌లం!

జాతీయ పురాత‌న పార్టీ కాంగ్రెస్‌లో అంత‌ర్గ‌తంగా భారీ క‌ల‌క‌లం రేగిన‌ట్టు తెలుస్తోంది. ఇద్ద‌రు కీల‌క నాయకుల మ‌ధ్య వివాదాలు తార‌స్థాయికి చేరుకున్న‌ట్టు జాతీయ మీడియాలోనూ క‌థ‌నాలు వ‌స్తున్నాయి. వారే.. ఒక‌రు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున ఖ‌ర్గే అయితే.. మ‌రొక‌రు పార్టీ అగ్ర‌నేత‌, పార్ల‌మెంటు లో విప‌క్ష నాయ‌కుడు రాహుల్ గాంధీ. ఇద్ద‌రి మ‌ధ్య గ‌త రెండు మాసాలుగా పొర‌పొచ్చాలు చోటు చేసుకున్నాయ‌ని వార్త‌లు వ‌స్తున్న మాట వాస్త‌వ‌మే. అయితే.. ఇప్పుడు ఈ వివాదాలు తీవ్ర‌స్థాయికి […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

దానం కు షాకిచ్చిన కాంగ్రెస్ ..

బీఆర్ఎస్ ను వీడి కాంగ్రేస్ లో చేరిన ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు కాంగ్రెస్ షాకిచ్చింది.దానం నాగేందర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు తెలియకుండా కూల్చివేతలు ప్రారంభించారు అధికారులు..దీంతో ఆగ్రహానికి గురైన దానం నాగేందర్ కూల్చివేతలను అడ్డుకున్నారు.. తన అనుమతి లేకుండా ఎలా కూల్చివేస్తారంటూ. ఎక్కడినుంచో బ్రతకడానికి వచ్చినోళ్లు మాపై దౌర్జన్యం చేస్తారా అంటూ అధికారులపై దానం నాగేందర్ ఫైరయ్యారు..చింతల్ బస్తీలోని షాదన్ కాలేజీ ఎదురుగా ఉన్న కట్టడాలను అధికారులు కూల్చివేస్తున్నారు. దావోస్ నుంచి సీఎం […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

సఫాయి అన్నా నీకు సలాం అన్న ఏకైక సీఎం కేసీఆర్..

తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ కార్మిక విభాగం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్..మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ”బీఆర్ఎస్  అధికారం కోల్పోయిన కూడా పోరాటపటిమ పోలేదన్న రీతిలో కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై తమ పార్టీ కార్మిక విభాగం పోరాడుతుంది” అని అన్నారు..కేటీఆర్ ఇంకా మాట్లాడుతూ “హమాలీల సమస్యలు ఏంటో తెలుసుకోకుండానే చాలామంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రంలో పనిచేశారు.కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యాక మొదటి 15 రోజుల్లోనే హమాలీలను పిలుచుకొని మాట్లాడి వాళ్ళ సమస్యలను పరిష్కరించారు.కేసీఆర్ […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

సాక్షి పేపర్ పై దుమ్మేత్తిపోస్తున్న వైసీపీ క్యాడర్..?

చదవడానికి వింతగా..కొత్తగా ఉన్న కానీ ఇదే నిజం.. సాక్షి పేపర్ అయిన..టీవీ ఛానెల్ అయిన వైసీపీ కి పాజిటీవ్ గా..జగన్ సొంత ఆస్థాన మీడియాగా కీర్తి ఉంది. అలాంటి సాక్షి మీడియా పై వైసీపీ శ్రేణులు దుమ్మేత్తి ఎందుకు పోస్తున్నారు అని మీరు ఆలోచిస్తున్నారా..! ఇవాళ అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత మాజీ సీఎం..టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులైన ఎన్టీఆర్ వర్ధంతి. ఈ వర్ధంతి సందర్భంగా అధికార టీడీపీకి చెందిన నేత ఒకరూ మీడియాకు ప్రకటనలు ఇచ్చారు. అందులో […]Read More