Tags :brs mla

Sticky
Breaking News Hyderabad Slider Top News Of Today

బీఆర్ఎస్ ఎమ్మెల్యే హౌజ్ అరెస్ట్..!

సామాన్య ప్రజల సొంతింటి కలను నిజం చేయడం కోసం ఏర్పడ్డ హౌసింగ్ బోర్డు ఫక్తు రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థగా మారి మోసపూరితంగా భూములును అమ్మడం పట్ల ఏమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ మండలి (TSHB) మోసపూరిత వైఖరిని ఎండగడుతూ రోడ్డులో పోతున్న ప్లాట్ల వేలం ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ వేలం పాట ను అడ్డుకుంటామని ప్రకటించిన కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తో పాటు […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పై టమాటాలతో దాడి.!

బీఆర్ఎస్ పార్టీకి చెందిన హుజుర్ బాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డిపై అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన శ్రేణులు టమాటాలతో దాడికి దిగిన సంఘటన చోటు చేస్కుంది. నియోజకవర్గంలోని కమలాపూర్ గ్రామంలో జరుగుతున్న ప్రజాపాలన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పాల్గోన్నారు. ఈ సందర్భంగా గత ఏడాదిగా ప్రజలకిచ్చిన హామీలు ఏమయ్యాయి..?. గతంలో ఆరు గ్యారంటీలతో పేరుతో దరఖాస్తులు తీస్సుకున్నారు. అవి ఏమయ్యాయి..?. అని అక్కడకోచ్చిన అధికారులను ఎమ్మెల్యే.. బీఆర్ఎస్ శ్రేణులు ప్రశ్నించారు. దీంతో కోపద్రిక్తులైన […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

మాజీ మంత్రి హారీష్ రావు హౌస్ అరెస్ట్.!

మాజీ మంత్రి.. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు.. సిద్దిపేట శాసన సభ్యులు తన్నీరు హారీష్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. హైదరాబాద్ మహానగరంలోని గచ్చిబౌలి కోకాపేటలోని ఆయన నివాసానికి భారీగా పోలీసులు వెళ్లారు. హుజురుబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో ఎలాంటి గోడవలు ఆందోళనలు జరగకుండా ఈ మేరకు పోలీసులు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది.Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరెస్ట్..!

బీఆర్ఎస్ పార్టీకి చెందిన హుజూర్ బాద్ శాసన సభ్యులు పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ మహానగరంలోని జూబ్లీహిల్స్ 10టీవీ ఆఫీస్ వద్ద కరీంనగర్ కు చెందిన పోలీసులు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన్ని కరీంనగర్ కు తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. టెన్ టీవీలో ఇంటర్వూ ముగించుకుని ఇంటికి బయలు దేరే సమయంలో అరెస్ట్ చేసినట్లు సమాచారం.Read More

Breaking News Slider Telangana Top News Of Today

ఫ్యాక్షనిస్టులా రేవంత్ రెడ్డి తీరు..!

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన గత ఏడాది పాలనలో సీఎం రేవంత్ రెడ్డి ఒక్క మంచి పనైనా చేశారా అని మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు ప్రశ్నించారు. గచ్చిబౌలి పీఎస్ నుంచి విడుదలైన అనంతరం హారీష్ రావు మీడియాతో మాట్లాడారు. మీడియాతో మాట్లాడుతూ ‘పోలీసులు రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి. సీఎం రేవంత్ ఆదేశాల ప్రకారం పని చేయకూడదు. ఎప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండదన్న విషయం గుర్తుంచుకోవాలి. పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాల గొంతులను నొక్కాలని ప్రభుత్వం చూస్తోంది’ అని […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

దొంగచాటుగా వెళ్లి తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ డ్రగ్స్ టెస్ట్

తెలంగాణ రాష్ట్ర అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన యువనాయకుడు.. రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ దొంగచాటుగా వెళ్లి డ్రగ్స్ టెస్ట్ చేయించుకున్నారు అని ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కు చెందిన హుజూర్ బాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ విసిరిన డ్రగ్స్ టెస్ట్ ఛాలెంజ్ పై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పందిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో కాంగ్రెస్ ఎంపీ […]Read More

Slider Telangana Top News Of Today

ఓ అభిమాని కోసం కారు అపి మరి KTR…?

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి… BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR కారు అపి మరి ఓ అభిమానికి సెల్ఫీ ఇచ్చిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.. ఎల్బీ నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కుమారుడి వివాహ రీసెప్షన్ వేడుకలకు హాజరై తిరిగి తన ఇంటికి బయలుదేరి వస్తున్న తరుణంలో రోడ్డు పై కారులో ఉన్న తన అభిమాన నాయకుడు కేటీఆర్ ను చూసి అన్న అన్న అని పిలుస్తూ […]Read More

Slider Telangana Top News Of Today

సభలో కోవ లక్ష్మీకి మైకు ఇవ్వని స్పీకర్

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సుప్రీం కోర్టు ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు మద్ధతుగా తీర్పునిచ్చిన నేపథ్యలో చర్చ కార్యక్రమం జరిగింది.ఈ చర్చలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. ఆదివాసీ బిడ్డ అయిన కోవ లక్ష్మీకి స్పీకర్ మైకు ఇవ్వలేదని మాజీ మంత్రి పటోళ్ళ సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ” రిజర్వేషన్ల వర్గీకరణ గురించి సభలో చర్చ జరుగుతున్న క్రమంలో ఎన్నో పోరాటాలు ఉద్యమాలు […]Read More

Slider Telangana

ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి అస్వస్థత

బీఆర్ఎస్ కు చెందిన ఎల్బీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో నగరంలోని గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏఐజీ ఆసుపత్రికి వెళ్లి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితులపై అడిగి తెలుసుకుని ఎమ్మెల్యే త్వరగా కోలుకోవాలి.. అందుతున్న వైద్యసేవలపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.Read More

Slider Telangana Top News Of Today

పార్టీ మారాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బెదిరింపులు

బీఆర్ఎస్ కు చెందిన పది మంది ఎమ్మెల్యేలు..ఎనిమిది మంది ఎమ్మెల్సీలు ఆ పార్టీని వీడి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెల్సిందే.. అయితే బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరాలని తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను మభ్యపెట్టో..భయపెట్టో..వార్నింగ్ ఇచ్చి కాంగ్రెస్ కండువా కప్పుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నిన్న మంగళవారం బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు..ఎమ్మెల్సీలపై సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి తక్షణమే చర్యలు తీసుకుని అనర్హత వేటు వేయాలని […]Read More