Tags :Crime news

Crime News Slider Top News Of Today

ముద్దులు పెడితే బాకీ మాఫీ – అధికార పార్టీ నేత బంఫర్ ఆఫర్..!

సహజంగా ఎవరైన మనకు బాకీ ఉంటే ఎప్పుడు ఎలా చెల్లిస్తారు..?. ఎన్ని రోజులకు చెల్లిస్తారు అని అడుగుతారు. కానీ తెలంగాణ రాష్ట్ర అధికార కాంగ్రెస్ కు చెందిన ఓ నేత మాత్రం బాకీ చెల్లించాల్సిన అవసరం లేకుండా ఓ బంఫర్ ఆఫర్ ఇచ్చాడు. అసలు విషయానికి వస్తే రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల అధికార కాంగ్రెస్ పార్టీ నేతపై లైంగిక వేధింపులు కేసును పోలీసులు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం కేశంపేటలోని ఓ ఉపాధ్యాయురాలు […]Read More

Breaking News Crime News Slider Top News Of Today

రైల్వేస్టేషన్ లో భారీగా గంజాయి స్వాధీనం

రైల్వేస్టేషన్ లో భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్న సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఏపీలోని తెనాలిలో అక్రమంగా గంజాయి తరలిస్తున్నారన్న సమాచారంతో రైల్వే పోలీసులు తనిఖీలు నిర్వహించారు. 3వ నెంబర్ ప్లాట్ ఫామ్ పై ఉన్న పూరి – తిరుపతి ఎక్స్ప్రెస్ ఏ -1 కోచ్ 4 బ్యాగుల్లో 23 కిలోల గంజాయిని రైల్వే సీఐ శ్రీనివాసరావు, జీఆర్పీ ఎస్ఐ వెంకటాద్రి గుర్తించారు. తహశీల్దార్ కెవి గోపాలకృష్ణకు సమాచారం ఇచ్చి ఆయన సమక్షంలో గంజాయిని స్వాధీన పరుచుకున్నారు. […]Read More

Breaking News Business Crime News Slider Top News Of Today

మేఘా కంపెనీకి బిగ్ షాక్..!

ప్రముఖ మేఘా కంపెనీకి బిగ్ షాక్ తగిలింది. ఇందులో భాగంగా మేఘా కంపెనీ పై సైబర్ ఎటాక్ జరిగింది.ఇందులో భాగంగా నకిలీ ఈమెయిల్ ద్వారా 5 కోట్ల 47 లక్షల రూపాయలను సైబర్ నేరగాళ్ళు కొట్టేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో ఆ సంస్థ అకౌంట్ మేనేజర్ శ్రీహరి సైబర్ సెక్యూరిటీ బ్యూరోకి ఫిర్యాదు చేశారు.మేఘా కంపెనీకి అవసరమైన ఎక్విప్మెంట్ నెదర్లాండ్స్ కి చెందిన ఓ కంపెనీకి ఆర్డర్స్ ఇచ్చారు.ఆ కంపెనీకి ఆన్లైన్ ద్వారా డబ్బులు చెల్లింపులు […]Read More

Breaking News Crime News Slider Telangana Top News Of Today

తల్లితో సహా జీవనం.!.ఆపై కూతుళ్లపై అత్యాచారం..!!

సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన జాటోత్ సునీల్ కుమార్ స్థానిక హైస్కూల్‌‌‌‌‌‌‌‌లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు.. అయితే భార్య చనిపోవడంతో మరో మహిళతో 2018 నుండి సహజీవనం చేస్తున్నాడు.సదరు మహిళకు 19, 15 ఏళ్ల వయసున్న ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వారు కూడా తల్లితో పాటే ఉంటున్నారు. ఈ క్రమంలో తల్లితో సహజీవనం చేస్తూ తండ్రి స్థానంలో ఉన్న ఆ ఉపాధ్యాయుడు తల్లి లేని సమయంలో మైనర్ బాలికలపై అత్యాచారం చేశాడు.తల్లితో చెబితే చంపేస్తానని బెదిరించి, బాలికలపై పదేపదే […]Read More

Sticky
Breaking News Crime News Slider Telangana Top News Of Today

ఫోన్ కిందపడిందని రన్నింగ్ ట్రైన్ నుంచి ..!

హనుమకొండ – పరకాలకు చెందిన అరవింద్ అనే విద్యార్థి గురువారం శాతవాహన ఎక్స్ ప్రెస్ ట్రైన్లో ఫోన్ మాట్లాడుతూ ఫుట్ బోర్డ్ ప్రయాణం చేస్తున్నాడు. ఈ క్రమంలో కేసముద్రం సమీపంలో అకస్మాత్తుగా యువకుడి చేతిలో నుంచి జారి కింద పడిపోయింది ఫోన్ .దీంతో కంగారు పడి రన్నింగ్ ట్రైన్ నుంచి హటాత్తుగా దూకాడు అరవింద్. దీంతో తీవ్ర గాయలపాలైన యువకుడు.. వెంటనే గమనించి అంబులెన్స్‌కు స్థానికులు సమాచారం ఇచ్చారు.Read More

Sticky
Crime News Slider Top News Of Today

నాయనమ్మ పగ-నరకంలో మనుమరాలు..!

నాయనమ్మ చేయించిన పరువు హత్య ఇది..ఇవాళో రేపూ..కాటికి చేరే వయసులో ఉన్న ఆ పెద్దావిడ పచ్చని జంటను విడగొట్టింది..వేరే కులానికి చెందిన వాడిని తన మనవరాలి .. పెళ్లి చేసుకోవడాన్ని.. పైగా తమ కళ్లెదుట ఊర్లోనే కాపురం పెట్టడాన్ని ఆ పెద్దావిడ తట్టుకోలేకపోయింది.కృష్ణా-రామా అనాల్సిన వయసులో పరువు..పరువు అంటూ రాత్రి పగలు కలవరించిన ఆ ముసలావిడ…తన మనవరాలిని పెళ్లి చేసుకున్న ఆ కుర్రాడ్ని హత్య చేయాలని మనవళ్లని ఆదేశించింది…అతన్ని చంపడానికి నాలుగు సార్లు ఆమెనే మనవళ్ల సాయంతో […]Read More

Sticky
Breaking News Crime News Slider Top News Of Today

భార్య హత్యకు ప్రాక్టీస్.. కుక్కతో అలా..?

ఇటివల భార్యను చంపి కుక్కర్లో ఉడికించిన కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే..భార్యపై అనుమానంతో ఓ వ్యక్తి ఆమెను చంపి ముక్కలు ముక్కలుగా చేసి కుక్కర్లో ఉడికించి అనంతరం చెరువులో పడేసిన సంగతి ఇటివల సంచలనంగా మారింది. అయితే ఈ కేసు విచారణలో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి.భర్త గురుమూర్తి.. వెంకటమాధవిని చంపిన ఆనవాళ్లు లేకుండా చేయాలనుకున్నాడు. దీనికోసం మటన్ కొట్టే కత్తితో మృతదేహాన్ని ముక్కలుగా నరికాడు. ఎముకల నుంచి మాంసాన్ని వేరుచేసి కుక్కర్లో ఉడికించాడు.. ఎముకలను […]Read More

Sticky
Breaking News Crime News Slider Top News Of Today

ఐకేపీ సెంటర్లో వడ్ల లారీ మాయం

తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నల్ – బిజినేపల్లి మండలం వట్టెం ఐకేపీ వడ్ల కొనుగోలు సెంటర్‌కు స్థానిక రైతులు ధాన్యం తీసుకొచ్చారు. ఐకేపీ ఉద్యోగులు 5 మందికి చెందిన 800 బస్తాల 320 క్వింటాళ్ల ధాన్యాన్ని ఆన్ లైన్లో గుడిపల్లిలోని సీతారామాంజనేయ రైస్ మిల్లును ఎంపిక చేసి ట్రక్ షీట్(ఏపీ04 టీవీ 0985)ను లారీ డ్రైవర్ రాజుకు అప్పగించారు. వడ్ల లారీ ఎంతకూ చేరకపోడంతో అధికారులు అనుమానంతో విచారించారు.అక్కడి నుంచి వెళ్లిన డ్రైవర్, లారీ ఓనర్‌తో కుమ్మక్కె […]Read More

Sticky
Breaking News Editorial National Slider Top News Of Today

పోస్టు పెడితే అరెస్టు చేసుడేంది?-ఎడిటోరియల్ కాలమ్

సమాచార మాధ్యమాల ద్వారా నచ్చిన అంశంపై మాట్లాడే భావప్రకటన స్వేచ్ఛను హరిస్తున్న ఐటీ చట్టం-2000లోని సెక్షన్‌-66(ఏ)ను సుప్రీంకోర్టు అత్యున్నత ధర్మాసనం చాపచుట్టి పక్కనబెట్టింది. ఎక్స్‌ (ట్విట్టర్‌), ఫేస్‌బుక్‌ వంటి సోషల్‌మీడియా వేదికల్లో, వెబ్‌సైట్లలో అభ్యంతరకర పోస్టులు చేశారన్న నెపంతో వ్యక్తులను ఏకపక్షంగా అరెస్టు చేయడానికి వీలు కల్పించే సైబర్‌ చట్టంలోని అంశాలను న్యాయస్థానం నిర్దంద్వంగా తోసిపుచ్చింది. ఈ మేరకు 2015 మార్చి 24న జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌, జస్టిస్‌ ఆర్‌ఎఫ్‌ నారీమన్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం 123 […]Read More

Sticky
Andhra Pradesh Crime News Slider Top News Of Today

ఆంధ్రలో అమానవీయ ఘటన

ఆంధ్రప్రదేశ్‌లో ఓ అమానవీయ ఘటన వెలుగు చూసింది.. కాలేజీకి ఆలస్యంగా వచ్చారని విద్యార్థునుల జుట్టు కత్తిరించారు.. ఈ ఘటన అల్లూరి సీతారామ రాజు జిల్లాలో చోటు చేసుకుంది.. కాలేజీకి ఆలస్యంగా వచ్చారని విద్యార్థినుల జుట్టు కత్తిరించడం విమర్శలకు దారితీసింది. జి. మాడుగుల KGBV జూనియర్ కాలేజ్ హాస్టల్ లో ఈ నెల 15న ఈ ఘటన జరిగింది. ఉదయం ప్రతిజ్ఞకు హాజరుకాలేదన్న కారణంతో ప్రత్యేక అధికారిణి విద్యార్థినుల జుత్తును కొద్దికొద్దిగా కత్తిరించగా.. తల్లి దండ్రుల ఫిర్యాదుతో ఈ […]Read More