Tags :deputy cm of andhrapradesh

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

పవన్ కళ్యాణ్ కు అంబటి రాంబాబు కౌంటర్..!

పిఠాపురం జయకేతనం సభలో డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో ఓడిపోయినము. అయిన ధైర్యంగా నిలబడి మళ్లీ ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వందకు వందశాతం స్ట్రైక్ రేటు సాధించినము. జనసేనను అసెంబ్లీ గేటును కూడా తాకనివ్వము అని అన్నారు. అలా వార్నింగ్ ఇచ్చినవాళ్ళు అసెంబ్లీ బయట ఉన్నారు. మాటలు పడినవాళ్ళు డిప్యూటీ సీఎంగా.. ఎమ్మెల్యేలుగా.. మంత్రులుగా అసెంబ్లీ లోపల ఉన్నారని వ్యాఖ్యానించిన సంగతి తెల్సిందే. పవన్ చేసిన ఈ […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

పవన్ కళ్యాణ్ పై జగన్ ఘాటు వ్యాఖ్యలు..!

ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి ప్రతిపక్ష హోదాపై పవన్ కళ్యాన్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చిన సీట్లకు జర్మనీలో అయితే ప్రతిపక్ష హోదా వస్తుంది. ఇక్కడ రాదు అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై మీ స్పందన ఏంటని వైఎస్ జగన్మోహాన్ రెడ్డిని జర్నలిస్టులు ప్రశ్నించగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ మాట్లాడుతూ ‘పవన్ […]Read More

Sticky
Andhra Pradesh Editorial Slider Top News Of Today

పవన్ కు ఢిల్లీ పిలుపు- బీజేపీ మార్క్ గేమ్..!!

ఏపీరాజకీయాల్లో కొత్త గేమ్ మొదలైంది. ఢిల్లీ కేంద్రంగా వేగంగా సమీకరణాలు మారుతున్నాయి. వైసీపీ లో నెంబర్ టూ గా ఉన్న విజయ సాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పారు.ఈ నిర్ణయం వెనుక ఆసక్తి కర పరిణామాలు చోటు చేసుకున్నాయి. సాయిరెడ్డి రాజీనామాతో బీజేపీ ఆపరేషన్ ఏపీ మొదలు పెట్టింది. కూటమిలో ఉంటూనే బలం పెంచుకోవటం కోసం మెగా వ్యూహం అమలు చేస్తోంది. అందులో భాగంగా పవన్ కు ఢిల్లీ పిలుపు వచ్చినట్లు సమాచారం. కీలక ప్రతిపాదనకు సిద్దమైంది. […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

లోకేష్ కు ప్రమోషన్..తేల్చేసిన చంద్రబాబు..

ఏపీలో గత కొన్ని రోజులుగా కూటమి లో మంత్రి నారా లోకేష్ సీఎం,డిప్యూటీ సీఎం చేయాలంటూ జరిగిన చర్చ అంతా ఇంత కాదు..కూటమిలో ఈ అంశం రగడకు దారితీసింది..అయితే దానిపై తాజాగా క్లారిటి వచ్చింది..టీడీపీ అధినేత.. ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు మంత్రి లోకేష్ డిప్యూటీ సీఎం కావాలనే అంశం పైన కీలక వాఖ్యలు చేసారు. వ్యాపారం, సినిమాలు, రాజకీయం, కుటుంబం.ఏ రంగమైనా వారసత్వం అనేది మిధ్య అని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. చుట్టూ ఉన్న పరిస్థితి ల […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆవేదన..!

బంగ్లాదేశ్ దేశంలో ఉన్న హిందువులపై జరుగుతున్న దాడులను చూస్తుంటే బాధ కలుగుతోందని ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇస్కాన్ గురువు చిన్మయ్ కృష్ణదాస్ను బంగ్లాలోని ఢాకా పోలీసులు అరెస్టు చేయడంపై ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘పాలస్తీనాలో ఏమైనా జరిగితే ప్రపంచమంతా మాట్లాడుతోంది. ఆవేదన చెందుతోంది. కానీ బంగ్లాదేశ్లో జరుగుతున్న దానిపై ఎవరూ స్పందించట్లేదు’ అని అన్నారు.Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

జగన్ ను మెచ్చుకున్న పవన్ కళ్యాణ్

డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిని మెచ్చుకున్నారు. గత ఐదేండ్ల వైసీపీ ప్రభుత్వ పాలనపై ప్రశంసల వర్షం కురిపించారు అని వైసీపీ పార్టీ తమ అధికారక ట్విట్టర్ హ్యాండిల్ లో ఓ వీడియోను పోస్టు చేసింది. ఓ ప్రభుత్వ స్కూల్ ను సందర్శించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ” కార్పోరేట్ స్కూళ్ల కంటే ప్రభుత్వ స్కూళ్లు ఇప్పుడు బాగున్నాయి. ఈ బల్లాలు బాగున్నాయి. […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

మేం ఆడవాళ్లం కాదా అంటున్న రోజా..?

వైసీపీ మహిళ నాయకురాలు.. మాజీ మంత్రి ఆర్కే రోజా డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు. మీడియాతో రోజా మాట్లాడుతూ ” సోషల్ మీడియాలో కూటమి ప్రభుత్వానికి చెందిన అభిమానులు.. కార్యకర్తలు నా కూతుర్ని ఎలా వేధిస్తున్నారో పవన్ కళ్యాణ్ చూడాలి. రెండుసార్లు ఎమ్మెల్యెగా గెలిచాను.. ఒకసారి మంత్రిగా పని చేశాను.. నా మీద ఎన్ని రాశారు.. ఎన్ని మార్ఫింగ్ ఫోటోలు పెట్టారు .. ఆ రోజు పవన్ కళ్యాణ్ నోరు ఎందుకు […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

పవన్ కి ఆడబిడ్డల రక్షణ కంటే జగనే ముఖ్యమా…?

ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు మంగళవారం పల్నాడు జిల్లాలో వైసీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి కి చెందిన సరస్వతి పవర్ భూములను పరిశీలించడానికెళ్లారు. ఈ పర్యటనపై వైసీపీ మాజీ మంత్రి.. కీలక నేత అంబటి రాంబాబు ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుండి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై.. ఆడబిడ్డలపై అత్యాచారాలు జరుగుతున్న కానీ ఎప్పుడు స్పందించలేదు. కానీ మాజీ […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

పవన్ కళ్యాణ్ కి వైసీపీ సూటి ప్రశ్నలు

ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏలూరు జిల్లా  ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురం లో దీపం-2 కార్యక్రమం ప్రారంభోత్సవంలో పాల్గోన్నారు.. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సోషల్ మీడియాలో ఆడపిల్లలపై నీచంగా మాట్లాడితే తాటతీస్తామని వ్యాఖ్యానించారు..ఈ  వ్యాఖ్యలకు వైసీపీ పలు ప్రశ్నలు వేసింది. ’35వేల మంది అమ్మాయిలు మిస్సైతే నిందితుల తాట ఎందుకు తీయలేదు?..అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించింది.. మీరు అధికారంలోకి వచ్చాక 77 మంది మహిళలపై దాడులు జరిగితే […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు షాక్..?

మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి చెందిన సరస్వతి పవర్ సంస్థకు సంబంధించి మాచవరం, దాచేపల్లి మండలాల్లో ఉన్న భూములను సర్వే చేయించాలి..ఈ భూముల్లో ఏమైన అటవీ శాఖకు సంబంధించినవి ఉంటే నివేదికలు ఇవ్వాలని జనసేనాని. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్థానిక సంబంధితాధికారులను ఆదేశించిన సంగతి తెల్సిందే. దీంతో ఉప ముఖ్యమంత్రి ఆదేశాలతో క్షేత్రస్థాయిలో పర్యటించిన తాహసిల్దార్ క్షమారాణి సంచలనాత్మకమైన నివేదికను అందజేశారు. పర్యటించిన అనంతరం ఎమ్మార్వో క్షమారాణి మాట్లాడుతూ”డిప్యూటీ సీఎం పవన్ […]Read More