తెలంగాణ లో ఆరోగ్య ఉత్సవాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది . ప్రజాపాలన వేడుకల్లో 213 అంబులెన్స్లను సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించారు .. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు రాజనర్సింహ, పొన్నం పాల్గొన్నారు .. ఈ క్రమంలో 108 కోసం 136 అంబులెన్స్లు, 102 కోసం 77 అంబులెన్స్లు ప్రారంభీంచడం జరిగింది .. 442 సివిల్ అసిస్టెంట్ సర్జన్స్, 24 ఫుడ్ సేఫ్టీ అధికారులకు నియామక పత్రాలు అందజేశారు .. 33 ట్రాన్స్జెండర్ క్లినిక్లు, 28 […]Read More
Tags :deputy cm of telangana
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇద్దరూ ఒకటే. గత పదేండ్లుగా రాష్ట్రంలోబీఆర్ఎస్ ,కేంద్రంలో బీజేపీ ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా అమలు చేయలేదు . కాబట్టి గత పది నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చలేదు అని ఆరోపిస్తున్నారు అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఈరోజు గాంధీ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో భట్టీ మీడియాతో మాట్లాడుతూ ” కేసీఆర్ కిషన్ రెడ్డిలు ఒకటేనని […]Read More
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ రోజు శనివారం సచివాలయంలో క్యాబినెట్ సమావేశమయింది.. దాదాపు నాలుగు గంటల పాటు జరిగిన సుధీర్ఘ భేటీలో పలు కీలక నిర్ణయాలను తీసుకుంది.. ఈ నిర్ణయాల్లో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులకు తక్షణమే ఒక డీఏ విడుదలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మరోవైపు దీపావళి పండుగకు కానుకగా ఇందిరమ్మ ఇండ్లను నిర్మించాలని నిర్ణయం తీసుకుంది.. ప్రతి నియోజకవర్గానికి 3500ఇందిరమ్మ ఇండ్లను నిర్మించనున్నది..సన్న వడ్లకు రూ.500బోనస్ ఇవ్వాలని నిర్ణయం..నవంబర్ ముప్పై తారీఖులోపు కులగణనను […]Read More
డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ “2014 కు ముందు హైదరాబాద్ మహానగరం లో ఉన్న చెరువులు ఎన్ని.. ఇప్పుడు ఎన్ని ఉన్నాయని లెక్కలు అడిగారు. చెరువుల సమగ్ర సమాచారం గురించి బ్లూ ప్రింట్ తో మీడియా సమావేశంలో వివరించారు. హైడ్రాతో హైదరాబాద్ మహానగరంలో అక్రమణకు గురైన ప్రభుత్వ భూములను.. చెరువులను పరిరక్షించి […]Read More
తెలంగాణ రాష్ట్రంలో మరో 6,000 ప్రభుత్వ కొలువులను భర్తీ చేస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టీ విక్రమార్క మల్లు తెలిపారు.. ఈరోజు రవీంద్ర భారతిలో జరిగిన గురు పూజోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా భట్టీ విక్రమార్క హాజరయ్యారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య వ్యవస్థకు తమ ప్రభుత్వం ఎక్కువగా నిధులు కేటాయించింది.. గత పడేండ్లలో ఒక్క డీఎస్సీ లేదు.. ఒక్క టీచర్ కొలువు భర్తీ లేదు.. కానీ మేము వచ్చిన మూడు నెలల్లోనే పదకొండు వేల […]Read More
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శనివారం రామగుం డంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా గోదా వరిఖని మెయిన్ చౌరస్తాలో శంకుస్థాపన కార్యక్ర మం జరుగనన్నది. అక్కడే సభ ఏర్పాటు చేశారు. వర్షాల దృష్ట్యా సభకు ఆటకం కలుగకుండా రెయి న్ఫ్రూప్ షామియానాలు ఏర్పాటు చేశారు. ఈ సభ ఏర్పాట్లను శుక్రవారం రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్, కార్పొరేషన్ మేయర్ బంగి అనీల్ కుమార్, కమిషనర్ శ్రీకాంత్, పోలీస్ కమిషనర్, ఐజీ శ్రీని వాస్, […]Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి..టీపీసీసీ చీఫ్ అనుముల రేవంత్ రెడ్డి,డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు,మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,ఆ పార్టీ సీనియర్ నేతలు ఢిల్లీలో పర్యటిస్తున్న సంగతి తెల్సిందే..ఈ పర్యటనలో టీపీసీసీ చీఫ్,మంత్రివర్గ విస్తరణ తదితర అంశాలపై జాతీయ ఆధిష్టానంతో చర్చోపచర్చలు జరుపుతున్నారు.. ఈ క్రమంలో కాంగ్రెస్ అధిష్ఠానంతో భేటీలో మంత్రివర్గ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి చర్చిస్తూ సుదర్శన్ రెడ్డి, నీలం మధు ముదిరాజ్ తో పాటు మరో ఇద్దరి పేర్లను సూచించారని ఢిల్లీ పార్టీ […]Read More
తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లోని 63 లక్షల గృహాలు, పట్టణ ప్రాంతాల్లోని 30 లక్షల గృహాలకు నెలకు రూ.300కే ఫైబర్ కనెక్షన్ కల్పించాలని లక్ష్యంగా పెట్టకున్నట్లు కేంద్ర టెలికం, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేశారు. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఢిల్లీలో శుక్రవారం సాయంత్రం కలిశారు. టీ-ఫైబర్ ద్వారా రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు, మండలాలు, జిల్లాలకు ఆప్టికల్ ఫైబర్ ప్రాజెక్టు […]Read More
TS:- తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి… టీపీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో ఆ పార్టీ సీనియర్ నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ ఢిల్లీలోని తన నివాసంలో ఉదయం 11గం. లకి కీలక భేటీ కానున్నారు .. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో సోనియా, రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ […]Read More
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధిష్ఠానం పిలుపు మేరకు ఈ రోజు ఉ.10 గంటలకు గౌతమ్ అదానీకి వ్యతిరేకంగా టీపీసీసీ నిరసన చేపట్టనుంది. ఇందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జి దీపా దాస్ మున్షీతో పాటు మంత్రులు, ఎంపీలు , ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు పాల్గొంటారు. అదానీ మెగా కుంభకోణంపై దర్యాప్తు జరపాలని, సెబీ చైర్ పర్సన్ అక్రమాలపై దర్యాప్తునకు జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ […]Read More