తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రాంతీయ భావనలపై జనసేన అధినేత.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గవర్నర్ నజీర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే క్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాన్ మాట్లాడుతూ ‘తెలంగాణ వాళ్ళకు. ఆంధ్రా వాళ్లకు చాలా తేడా ఉంది . తెలంగాణ ప్రజలకు తాము తెలంగాణ ప్రజలమనే భావన ఉంటుంది. దురదృష్టమో, దౌర్భాగ్య మో తెలియదు కానీ మా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాత్రం […]Read More
Tags :deputy cm
తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన బీసీ కులగణన పై తీవ్ర అసంతృప్తిగా ఉన్న బీసీ సామాజిక వర్గ నేతలను.. ఆ వర్గాలను సంతృప్తి పరిచేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ శుభవార్తను తెలపనున్నట్లు తెలుస్తుంది. తాజాగా నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో బీసీల కేంద్రంగా తాజా సీఎం రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో ఇద్దరు బీసీలకు అవకాశం ఇవ్వాలని రేవంత్ రెడ్డి యోచిస్తున్నట్లు సమాచారం. ఇందులో ఒక డిప్యూటీ సీఎం […]Read More
నాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే అవమానించి నేడు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఏమాత్రం సహకరించకుండా తెలంగాణపై సవతి తల్లీ ప్రేమ చూపిస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు మండిపడ్డారు..కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ఏఐసిసి మరియు టిపీసిసి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జనగామ జిల్లా […]Read More
ఏపీలో తిరుపతిలో తొక్కిసలాట తరువాత రాజకీయాలు చాలా హాట్ హాట్ గా సాగుతున్నాయి.అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దం జరిగింది.ఇది అటుంచితే అధికారంలో ఉన్న కూటమి పక్షాల మధ్యే మాటల యుద్దం జరగటం ఆశ్చర్యంగా మారింది.తొక్కిసలాట జరిగిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించి వారికి దైర్యం చెప్పారు..అదే సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం అక్కడకి వెల్లి వారిని పరామర్శించి టీటీడీ చైర్మన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసారు. ఈ వాఖ్యలపై విభిన్న వాధనలు కొనసాగాయి.టీటీడి […]Read More
ఏపీ ఉప ముఖ్యమంత్రిగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి.. మంత్రి నారా లోకేష్ నాయుడుని నియమించాలని మాజీల నుండి తాజా ఎమ్మెల్యేల వరకు అందరూ తమ తమ డిమాండ్ ను విన్పిస్తున్న సంగతి తెల్సిందే. టీడీపీకి చెందిన సీనియర్ నేత.. మాజీ మంత్రి.. ఎమ్మెల్యే అయిన సోమిరెడ్డి చంద్రమోహాన్ రెడ్డి నుండి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ వరకు అందరూ నారా లోకేష్ ను ఉప ముఖ్యమంత్రిని చేయాలని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తాజాగా […]Read More
లోకేశ్ డిప్యూటీ సీఎం పదవికి ఆ బీజేపీ నేత అడ్డుపడుతున్నారా..?
ఏపీ అధికార పార్టీ టీడీపీ జాతీయ కార్యదర్శి.. మంత్రి నారా లోకేష్ నాయుడుని ఉప ముఖ్యమంత్రి చేయాలని ఇంట బయట నుండి డిమాండ్ విన్పిస్తున్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలో ప్రధాన ప్రతిపక్ష వైసీపీకి చెందిన సీనియర్ నేత.. మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ మంత్రిగా నారా లోకేష్ చేయని అవినీతి లేదు. ప్రతి శాఖలో వ్రేలు పెడుతున్నాడు. కమీషన్లలో నీకు ఇంత.. నాకు అంత […]Read More
ఉప ముఖ్యమంత్రి… జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోస్ట్ కు ఎసరు వచ్చిందా..?. త్వరలోనే డిప్యూటీ సీఎం కి ఇంకో డిప్యూటీ సీఎం జతకానున్నాడా..?. అంటే అవుననే అంటున్నారు ఇటు బాబు ఆస్థాన మీడియా కవి.. అటు తెలుగు తమ్ముళ్ళు. గత వారంలో వీకెండ్ విత్ ఆర్కే లో పవన్ కళ్యాణ్ అందరితో పాటే ఓ మంత్రి.. రాజ్యాంగ పరంగా చూస్తే ఓ మంత్రికి ఉన్న అధికారాలే తప్పా ముఖ్యమంత్రితో పాటు సమానంగా ఉండవు. ఇప్పటికైన పవన్ […]Read More
డిప్యూటీ సీఎం తాలుకా మరి..!-వేల కోట్ల రూపాయల భూమి స్వాహా..!
ఆయన డిప్యూటీ సీఎం తాలుఖా..?. అంతేనా.. అదే డిప్యూటీ తో కల్సి అనేక సినిమాలను నిర్మించిన భాగస్వామి.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో పీపుల్స్ ఫ్యాక్టరీ అనే సంస్థ ద్వారా పలు సినిమాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత. అయితేనేమి వడ్డించేవాడు మనవాడైతే చివరన కూర్చున్న కానీ మనకు అందుతుంది అని పెద్దలు ఊరికినే అనలేదు మరి. ఆ క్రమంలోనే ఒకటి కాదు రెండు కాదు వేల కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములను బహుమతిగా సదరు నిర్మాతకి కట్టబెట్టింది […]Read More
జనసేన అధినేత.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ రేపు బుధవారం మధ్యాహ్నం విశాఖ పర్యటనకు బయలుదేరనున్నారు. ఈ క్రమంలో బుధవారం మ.12 గంటలకు విశాఖకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేరుకోనున్నారు. అనంతరం ఆరోజు సా.4:15 గంటలకు INS డేగాలో ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తో కలిసి విశాఖ పర్యటనకు రానున్న ప్రధాన మంత్రి నరేందర్ మోదీకి స్వాగతం పలకనున్నారు. అనంతరం సా.4:45 నుంచి ప్రధాని మోదీతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబుతో పవన్ […]Read More
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని తీసుకురానున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగా యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షలు పాసైన తెలంగాణ రాష్ట్రానికి చెందిన అభ్యర్థులకు ఆర్థికసాయం అందించేందుకు ముందుకు వచ్చింది. ఈరోజు శనివారం సచివాలయంలో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హాస్తం పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ పథకం కింద సివిల్స్ ప్రిలిమ్స్ పాసైన పేద అభ్యర్థులకు ప్రభుత్వం తరపున లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని అందించనున్నది.Read More