చలికాలంలో మిగతా కాలాలతో పోలిస్తే సహాజంగా అందరికీ మూత్రం ఎక్కువగా వస్తుంది. పగలు సంగతి ఎలా ఉన్న కానీ రాత్రిళ్లు మూత్రం వచ్చినా నిద్రకి భంగం అవుతుందని చాలా మంది బద్ధకిస్తారు. ఇది ప్రమాదకరమని, బ్లాడర్ మీద ప్రెషర్ పెరిగి అది బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. మూత్రం ఎక్కువ సమయం ఆపితే పెల్విక్ ఫ్లోర్ కండరాలు బలహీనమవుతాయని, కాలక్రమేణా మూత్రాశయం పనిచేయకపోవచ్చని చెబుతున్నారు. మూత్రం రాగానే పాస్ చేయాలని సూచిస్తున్నారు.Read More
Tags :health tips
సహాజంగా ఈరోజుల్లో చాలా మంది బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుందనే కారణంతోనే కోడిగుడ్డులోని పచ్చసొనను తినకుండా పారేస్తారు. కేవలం వైట్ మాత్రమే తింటారు. అయితే గుడ్డు లోపల ఉండే పచ్చసోనను తింటే అనేక ఉపయోగాలున్నాయంటున్నారు వైద్య నిపుణులు.. గుడ్డు లోపల ఉండే పచ్చసోనలో A, D, E, B12, K, B2, B9 విటమిన్లు పుష్కలంగా ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. వీటితో ఎముకలు బలంగా మారుతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రక్తస్రావం అయితే బ్లడ్ త్వరగా గడ్డకడుతుంది. […]Read More
అల్లం ఈరోజుల్లో మనకు నిత్యావసరమైంది. అయితే చలికాలంలో అల్లం ఆరోగ్యానికి చాలా మంచిది.. మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే యాంటీ ఇన్ ప్లమేటరీ ,యాంటీ ఆక్సిడెంట్లు ,విటమిన్ బి, సోడియం పోటాషియం , మెగ్నిషీయం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. పలు రకాల ఇన్ఫేక్షన్ల నుండిఇవి మనల్ని కాపాడుతాయి. అల్లంతో టీ సూప్, కషాయం చేసుకుని తాగాలి. దీని వల్ల శరీరం వేడిగా ఉంటుంది. గ్యాస్ జీర్ణసంబంధిత సమస్యలను తొలగిస్తుంది. రోగనిరోధక […]Read More
కొన్ని రకాల ప్రమాదాలు, ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు కొందరికి రక్తం అవసరమవుతుంది. ఆ సమయంలో అవసరమైన బ్లడ్ గ్రూప్ రక్తాన్ని అందిస్తే వారి ప్రాణాలను కాపాడవచ్చు.Read More
ఇవి మధుమేహం రోగులకు మేలు చేస్తాయ్ మధుమేహంతో బాధపడేవారు ఆహారం విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే మందులు వాడేవారు డాక్టరు సూచించిన ఆహారాన్ని తీసుకోవడం మేలు. అయితే షుగర్ వ్యాధిగ్రస్తులకు కొన్ని రకాల కూరగాయలు మేలు చేస్తాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం.Read More
నేటి ఆధునీక జీవితంలో మారుతున్న జీవనశైలీ, ఆహారపు అలవాట్లు, సరైన వ్యాయామం లేని కారణంగా చాలా మంది హైబీపీ సమస్యతో బాధపడుతున్నారు. ఇది రానున్న రోజుల్లో మరికొన్ని ధీర్ఘకాల సమస్యలకు కారణమవుతుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ 30 నిమిషాల పాటు వ్యాయామం చేయడం వల్ల బీపీ నియంత్రణలో ఉంటుంది. కాస్త వేగంగా నడవడం, సైక్లింగ్, స్విమ్మింగ్ వంటివి హైబీపీ బారిన పడకుండా చేస్తాయి. ఊబకాయంతో బాధపడేవారికి హైబీపీ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందుకే బరువు నియంత్రణలో ఉంచేందుకు […]Read More
చలికాలంలో వేధించే చర్మ సమస్యలకు చియా సీడ్స్ చక్కటి పరిష్కారం అంటున్నారు వైద్య నిపుణులు. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మం తేమను బ్యాలెన్స్ చేయడంతో పాటు ఇమ్యూనిటీని పెంచుతాయి. సాల్మన్ చేపల కంటే వీటిల్లో ఎక్కువగా ఉండే ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యాన్ని కాపాడటం, మెదడు పనితీరు మెరుగుపరుస్తాయని వైద్యులు చెబుతున్నారు. దగ్గు, ఫ్లూ వంటి వాటిపై కూడా వీటిల్లోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ పోరాడ తాయంటు న్నారు.Read More
సహాజంగా మిగతా కాలాలతో పోల్చుకుంటే చలికాలంలోనే గుండెపోటు సంఘటనలు చోటు చేసుకుంటాయని వైద్య నిపుణులు చెబుతుంటారు. చలికాలంలోనే గుండెపోటు సంబంధిత సమస్యలను మనం ఎక్కువగా ఆరోగ్య పరంగా ఎదుర్కుంటాము. దీని వెనక అసలు కారణం ఉందని వారు చెబుతున్నారు. చలికాలంలో ఉండే చలి వల్ల కండరాలు బిగుతుగా అయి గుండెకు ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతుంది. ఫలితంగా శరీరానికి తగినంత రక్తము సరఫరా చేసేందుకు గుండె పని పెరుగుతుంది. ఇది బ్లడ్ ప్రెజర్ పెరగడానికి దారి తీస్తుంది. బ్లడ్ […]Read More
చెప్పులు ధరించుకుని నడిచేకంటే అవి లేకుండానే నడవటం వల్ల వల్ల అనేక ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ‘పాదాలు నేరుగా నేలను తాకడం వల్ల విశ్రాంతిగా అనిపిస్తుంది. నాణ్యమైన నిద్ర, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. రక్తప్రసరణ మెరుగుపడుతుంది. బీపీ కంట్రోల్లో ఉంటుంది. కాలి కండరాలు బలపడతాయి’ అని పేర్కొంటున్నారు. షుగర్ పేషెంట్లు, అరికాళ్ల పగుళ్ల సమస్యలు ఉన్నవారు చెప్పులు లేకుండా నడవొద్దని వారు సూచిస్తున్నారు.Read More
ఈ ఒక్క పండు తింటే రోగాలన్నీ మాయం అని వైద్య నిపుణులు చెబుతున్నారు. కివీ పండ్లను రోజూ తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు దరిచేరవు . రోజూ ఆహారంలో కివీ పండ్లను తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఈ పండ్లలో కరిగే.. కరగని ఉండే ఫైబర్ జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. వీటిలో ఉండే ఇన్ఫ్లమేటరీ గుణాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. చర్మ నిగారింపును పెంచుతుంది. చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కిడ్నీలో రాళ్ళు ఏర్పాటుకాకుండా అడ్డుకుంటుంది.Read More