నేటి ఆధునీక జీవితంలో మారుతున్న జీవనశైలీ, ఆహారపు అలవాట్లు, సరైన వ్యాయామం లేని కారణంగా చాలా మంది హైబీపీ సమస్యతో బాధపడుతున్నారు. ఇది రానున్న రోజుల్లో మరికొన్ని ధీర్ఘకాల సమస్యలకు కారణమవుతుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ 30 నిమిషాల పాటు వ్యాయామం చేయడం వల్ల బీపీ నియంత్రణలో ఉంటుంది. కాస్త వేగంగా నడవడం, సైక్లింగ్, స్విమ్మింగ్ వంటివి హైబీపీ బారిన పడకుండా చేస్తాయి. ఊబకాయంతో బాధపడేవారికి హైబీపీ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందుకే బరువు నియంత్రణలో ఉంచేందుకు […]Read More
Tags :healthy food
చెప్పులు ధరించుకుని నడిచేకంటే అవి లేకుండానే నడవటం వల్ల వల్ల అనేక ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ‘పాదాలు నేరుగా నేలను తాకడం వల్ల విశ్రాంతిగా అనిపిస్తుంది. నాణ్యమైన నిద్ర, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. రక్తప్రసరణ మెరుగుపడుతుంది. బీపీ కంట్రోల్లో ఉంటుంది. కాలి కండరాలు బలపడతాయి’ అని పేర్కొంటున్నారు. షుగర్ పేషెంట్లు, అరికాళ్ల పగుళ్ల సమస్యలు ఉన్నవారు చెప్పులు లేకుండా నడవొద్దని వారు సూచిస్తున్నారు.Read More
ఈ ఒక్క పండు తింటే రోగాలన్నీ మాయం అని వైద్య నిపుణులు చెబుతున్నారు. కివీ పండ్లను రోజూ తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు దరిచేరవు . రోజూ ఆహారంలో కివీ పండ్లను తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఈ పండ్లలో కరిగే.. కరగని ఉండే ఫైబర్ జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. వీటిలో ఉండే ఇన్ఫ్లమేటరీ గుణాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. చర్మ నిగారింపును పెంచుతుంది. చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కిడ్నీలో రాళ్ళు ఏర్పాటుకాకుండా అడ్డుకుంటుంది.Read More
గుండెను ఆరోగ్యంగా ఉంచాలంటే వీలైనంత తక్కువగా ఉప్పును వాడాలి. ఎక్కువగా ఉప్పును తినకూడదు. చక్కెరను మోతాదుకు మించి ఎక్కువగా తీసుకుంటే గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. స్వీట్లు ఎక్కువగా తినడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు సంక్రమిస్తాయి. నూనెను ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండెపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది. రెడ్ మీట్ ఎక్కువగా తీసుకున్న గుండె ఆరోగ్యాన్ని త్వరగా పాడు చేస్తుంది. శారీరక వ్యాయామం లేకపోయిన గుండెపై ప్రభావం ఎక్కువగా పడుతుంది.Read More
చలికాలంలో చల్లని నీళ్లు తాగితే అంతే సంగతులు అంటున్నారు వైద్యనిపుణులు. చల్లని నీళ్లు తాగడం వల్ల జలుబు వెంటనే వస్తుంది. ఛాతిలో కప్పం ఇబ్బంది పెడుతుంది. తలనొప్పి కూడా వస్తుంది. చల్లని నీళ్లు గొంతును ఎక్కువ ప్రభావితం చేస్తుంది. దీంతో గొంతి నొప్పి పుడుతుంది. చలికాలంలో చల్లని నీళ్లు హృదయంపై ప్రభావం ఎక్కువగా చూపుతుంది. దీనివల్ల హృదయ స్పందన రేటు ఎక్కువవుతుంది. చల్లని నీళ్ల వలన జీర్ణవ్యవస్థ ప్రభావితం చెందటంతో మలబద్ధకం, అజీర్ణం లాంటి సమస్యలను ఎదుర్కోవాల్సి […]Read More
ఈరోజుల్లో మందు తాగనివాళ్లు.. సిగరెట్ తాగని వాళ్లు ఉండరంటే అతిశయోక్తి కాదేమో.. ఈ అలవాట్లు అప్పుడప్పుడు ఉంటే ఆరోగ్యానికే మంచిది . కానీ అదేదో కురుక్షేత్రం యుద్ధం చేసినట్లు అదే వ్యసనంగా మారితే ఇబ్బందులు తప్పవంటున్నారు నిపుణులు. సిగరెట్ మానేయాలంటే ఇవి తప్పనిసరిగా తినాలని వారు సూచిస్తున్నారు.కొన్ని రకాల ఆహార పదార్థాలను తినడం వల్ల సిగరెట్ తాగాలనే కోరిక చనిపోతుందని వారు చెబుతున్నారు. పాలు తాగడం మంచిది.దాల్చిన చెక్క, పాప్ కార్న్ తినడం వల్ల సిగరెట్ తాగాలన్పించదు.కివీ […]Read More
ఉదయం నిద్ర లేవగానే వేడి నీళ్లు తాగడం కంటే రాత్రి పడుకునే ముందు వేడి నీళ్లు తాగితే చాలా ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు వైద్య నిపుణులు. రాత్రి పడుకునే ముందు గోరు వెచ్చని నీళ్లు తాగి పడుకుంటే జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలన్నీ నయమవుతాయి. రాత్రిపూట తీసుకున్న ఆహారం జీర్ణమై ఉదయం సుఖవంతంగా విరోచనాలు అవుతాయి. కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి. కడుపు తేలికగా ఉందన్న భావన కలుగుతుంది. గోరు వెచ్చని నీళ్లు శరీరంలో నాడి […]Read More
ప్రతిరోజూ పిస్తా పప్పును గుప్పెడు తింటే చాలా ప్రయోజనాలున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. పిస్తాలో విటమిన్ ఈ,విటమిన్ బీ6 వంటి విటమిన్లు పుష్కళంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.గుండెను శక్తివంతంగా చేసేందుకు సహాయపడతాయి. పిస్తాలో ఉండే మోనోశాచురేటెడ్ కొవ్వులు చెడు కొలెస్ట్రాల్ ను ఐస్ లా కరిగిస్తాయి.మలబద్ధక సమస్యను తగ్గిస్తాయి.రోజూ వీటిని తినడం వల్ల చర్మం ఆరోగ్యవంతంగా ఉంటుంది.మెరుస్తూ ఉంటుంది.Read More
రోజూ ఒక్క టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె తాగితే ..?
ఉదయాన్నే ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె తాగడం వల్ల మన శరీరంలో ఉన్న కణాల ఆరోగ్యం మెరుగుపడుతుంది.జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది..తెలివితేటలను పెంచుతుంది.మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్ధక సమస్యను తగ్గిస్తుంది.చెడు కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచుతుంది.చర్మం లోపల తేమగా ఉండి అందాన్ని పెంచుతుంది..ఇది ముఖంపై ఉండే మచ్చలను తొలగిస్తుంది.జుట్టు బలంగా ఉంటుంది.మెరుస్తూ ఉంటుంది.Read More
మిమ్మల్ని తరచూ తలనొప్పి బాగా వేధిస్తుందా..?.. అసలు తట్టుకోలేకపోతున్నారా..?.అయితే ఈ సింపుల్ టిప్స్ ను పాటించండి..పుదీనా ఆకుల రసం తలనొప్పికి మంచి మందులా ఉపయోగపడుతుంది..ఈ రసాన్ని ఏదైన సిరఫ్ లో లేదా శీతల పానీయాలలో మిక్స్ చేసి తాగితే తలనొప్పి ఇట్నే తగ్గిపోతుంది.. తులసీ ఆకులను నీటిలో వేసి బాగా మరిగించాలి..వాటి సువాసన పీల్చడం వల్ల కూడా లాభం జరుగుతుంది..రెండు చుక్కల లావెండర్ ఆయిల్ ను నుదుటికి రెండు వైపులా రాసి మసాజ్ చేయాలి.. ఇలా చేస్తే […]Read More