Tags :nara chandhrababu naidu

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త..!

గత ప్రభుత్వం ఉద్యోగుల బకాయిలను చెల్లించే పనిలో ఉంది. ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగుల మొత్తం బకాయిలు రూ.25 వేల కోట్లు అని కూటమి ప్రభుత్వం చెబుతోంది. అయితే, ఈ ఏడాది జనవరిలో కొంత మంది ఉద్యోగుల బకాయిలు చెల్లించినట్లు తెలిసింది. ఈ బకాయిలలో, ఈ నెలాఖరు నాటికి రూ.4 వేల కోట్ల నుండి రూ.5 వేల కోట్ల వరకు జీపీఎఫ్ మరియు పదవీ విరమణ ప్రయోజనాల రూపంలో చెల్లించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.ఈ నెలాఖరు నాటికి కేంద్రం నుండి […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

బాబుతో పవన్ కళ్యాణ్ భేటీ..!

ఏపీ ముఖ్యమంత్రి..టీడీపీ అధినేత నారా  చంద్రబాబు నాయుడుతో జనసేన అధినేత.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసెంబ్లీ హాల్ లోని ముఖ్యమంత్రి ఛాంబర్ కో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వీరి మధ్య బడ్జెట్, వివిధ శాఖలకు కేటాయింపులపై చర్చ జరిగింది. అభివృద్ధి పనులు, పథకాలను బ్యాలెన్స్ చేస్తూ కేటాయింపులు జరిగాయని డిప్యూటీ సీఎణ్ పవన్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో అన్నారు అని సమాచారం. మేలో ప్రారంభించనున్న తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ లాంటి పథకాలపై కూడా చర్చించినట్లు […]Read More

Andhra Pradesh Breaking News Hyderabad Slider Top News Of Today

సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి రూ.5.5 కోట్లు ఎగవేత..!

ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణీ నారా భువనేశ్వరి జీహెచ్ఎంసీకి రూ.5.50కోట్ల పన్నులను ఎగవేసినట్లు జీహెచ్ఎంసీ అధికారులు గుర్తించారు. అసలు విషయానికి వస్తే ఆస్తి సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పన్ను కట్టలేదని గుర్తించింది. హైదరాబాద్ లోని ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ ఆస్తి పన్ను రూ.5.5 కోట్లు బకాయిలు ఉన్నారు. దీంతో జీహెచ్ఎంసీ రెడ్ నోటీసులు‌ జారీ చేసింది. మరోవైపు ఇప్పటికేబల్దియా ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లకు సంబంధించి షాకింగ్ విషయాలను జీహెచ్ఎంసీ అధికారులు […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

త్వరలోనే జమిలీ ఎన్నికలు..!

వన్ నేషన్.. వన్ ఎలక్షన్ తీసుకురావాలని ప్రధానమంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు ఆలోచిస్తున్న సంగతి తెల్సిందే. తాజాగా జమిలీ ఎన్నికల గురించి ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. రేపటీతో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు పూర్తి చేసుకుంటున్న తరుణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ కేంద్రంలో మనకు పూర్తి సహాకారం ఉంది. బడ్జెట్ లో కూడా నిధులు ఎక్కువగా కేటాయించారు. […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

తల్లికి వందనం పై కీలక ప్రకటన..!

Ap: గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన తల్లికి వందనం కార్యక్రమంపై ఈరోజు జరిగిన క్యాబినెట్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుండే తల్లికి వందనం కార్యక్రమాన్ని ప్రారంభించాలని క్యాబినెట్ తీర్మానించింది. ఈ పథకం అమల్లో భాగంగా విధివిధానాలను త్వరలోనే ఖరారు చేయనున్నారు. మరోవైపు ఈ పథకం కింద చదువుకునే ప్రతి విద్యార్థికి ఏడాదికి ప్రభుత్వం రూ.15,000లు అందించనున్నది. ఒక ఇంట్లో ఎంతమంది చదువుకునేవాళ్లు ఉంటే […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

ఏపీ ప్రజలకు బాబు న్యూ ఇయర్ కానుక..!

ఏపీ ప్రజలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సకల తెలుగు ప్రజలందరూ సుఖసంతోషాలతో.. అష్ట ఐశ్వర్యాలతో కుటుంబ సభ్యులందరూ 2025 సంవత్సరం గడపాలని ఆయన కోరుకున్నారు. ఈక్రమంలో ఏపీ ప్రజలకు న్యూఇయర్ కానుకను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం గత ఆరు నెలలుగా ఇప్పటికే పలు సంక్షేమాభివృద్ధి పథకాలను అమలు చేశాము.. కొత్తవి చేస్తున్నాము. 2025 కొత్త ఏడాది కొత్త సంక్షేమ.. అభివృద్ధి […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

పల్నాడు కు సీఎం చంద్రబాబు..!

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల ముప్పై ఒకటో తారీఖున రాష్ట్రంలోని పల్నాడు లో పర్యటించనున్నారు.. ఈ పర్యటనలో భాగంగా ఈనెల 31న పల్నాడు జిల్లాలోని యల్లమంద లోని పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొనున్నారు.. ఆ రోజు ఉ.11:35 గంటలకు లబ్ధిదారులతో  ముఖాముఖి కూడా చంద్రబాబు నిర్వహించనున్నారు… ఈ కార్యక్రమం అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశమవుతారు..ఆ తర్వాత రోజు మ.1:45 గంటలకు కోటప్పకొండకు చేరుకొని  త్రికోటేశ్వరస్వామిని  చంద్రబాబు దర్శించుకోనున్నారు..Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

యువత చేతిలో దేశ భవిష్యత్తు..!

పట్టుదల, దృఢ సంకల్పం ఉంటే విజయం మన సొంతమవుతుందని , ఒక ప్రణాళిక ప్రకారం కష్టపడితే ఏదైనా సాధించవచ్చని సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. మన దేశ భవిష్యత్ యువత చేతిలోనే ఉందన్నారు. కుప్పం ప్రభుత్వ డిగ్రీ కాలేజీ విద్యార్థులతో గురువారం ముఖాముఖి నిర్వహించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి భువనేశ్వరి మాట్లాడారు. తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్ బాగుండాలని ఎంతో కష్టపడి చదివిస్తారని వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందని చెప్పారు.విద్యార్థులను చూస్తుంటే నా […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

ఏపీ కి జీవనాడి పోలవరం..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి అయిన బహుళార్థక సాధక పోలవరం ప్రాజెక్టును గత ప్రభుత్వం అసమర్థ నిర్ణయాలు, అహంకారం, నిర్లక్ష్యంతో జీవశ్చవంగా మార్చింది. పోలవరానికి మళ్లీ జీవం పోసేందుకు కూటమి ప్రభుత్వ ఏర్పాటు తరువాత సిఎంగా నా తొలి పర్యటన లో ప్రాజెక్టు వద్దకే వెళ్లాను. నాటి నుంచి గత 6 నెలలుగా పోలవరం చుట్టూ ముసురుకున్న సమస్యలు పరిష్కరించేందుకు పెద్ద ఎత్తున కృషి చేశామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. సోమవారం ఆయన పోలవరం ప్రాజెక్టును […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

Mp గా గల్లా జయదేవ్

ఏపీ లో ఇటీవల జరిగిన గత ఎన్నికలకు ముందు రాజకీయాలకు గుడ్ బై చెప్పిన మాజీ ఎంపీ గల్లా జయదేవ్ మరొకసారి పాలిటిక్స్ లోకి రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తనకు రాజ్యసభ ఎంపీగా అవకాశం ఇవ్వాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు…సీఎం నారా చంద్రబాబు నాయుడును గల్లా జయదేవ్ కోరుతున్నట్లు సమాచారం. ఆయనకు ఉన్న పరిచయాల దృష్ట్యా తొలుత ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా నియమించనున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే 2026లో ఖాళీ అయ్యే రాజ్యసభ […]Read More