Tags :right to match

Breaking News Slider Sports Top News Of Today

ఐపీఎల్ పై బిగ్ అప్ డేట్..!

వచ్చేడాది జరగనున్న IPL-2025 పై బిగ్ అప్ డేట్ వచ్చింది. ఐపీఎల్ లో ప్లేయర్ల రిటైన్ (తమతోనే ఉంచుకోవడం )పై అప్ డేట్ వచ్చినట్లు తెలుస్తుంది. మెగా వేలానికి ముందు ఒక ఫ్రాంచైజీ ఐదుగురు ఆటగాళ్లను తమతో ఉంచుకునేందుకు అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం.. అందులో ముగ్గురు టీమిండియా ప్లేయర్లు, ఇద్దరూ విదేశీ ప్లేయర్లు ఉండోచ్చు అనే నియమాన్ని పెట్టినట్లు క్రీడా వర్గాల టాక్. ఆర్టీఎం (రైటు టు మ్యాచ్) ఆప్షన్ ఉండదని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే […]Read More