Tags :rtc minister of andhrapradesh

Andhra Pradesh Slider Top News Of Today

చార్జీల పెంపుపై మంత్రి క్లారిటీ

ఏపీలో బస్సు చార్జీల పెంపుపై మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి క్లారిటీచ్చారు.. ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ఐదేండ్లలో  వైసీపీ హయాంలో రవాణా శాఖ నిర్వీర్యమైందని, ఆర్టీసీలో కనీస భద్రతా ప్రమాణాలు పాటించలేదు..  లీజుల పేరుతో వైసీపీ పార్టీకి చెందిన నేతలు ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆర్టీసీ భూములను రాష్ట్ర వ్యాప్తంగా కాజేశారు..వాటిపై తగిన విచారణ జరిపి తిరిగి వాటిని తాము వెనక్కి తీసుకుంటామని ఆయన చెప్పారు. ప్రజల సొమ్ము తిన్నవారిని వదిలిపెట్టేది లేదని ఈసందర్భంగా […]Read More