Tags :singidi sports

Sticky
Breaking News Slider Sports Top News Of Today

సత్తా చాటిన నితీశ్ రెడ్డి..!

ఆసీస్ జట్టుతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ లో టీమిండియాను మరోకసారి ఆదుకున్నాడు నితీశ్ రెడ్డి. మూడో రోజు లంచ్ బ్రేక్ సమయానికి ఏడు వికెట్లను కోల్పోయి భారత్ 244 పరుగులు చేసింది. ఇండియా ఇంకా 230 పరుగులు వెనకబడి ఉంది. యువబ్యాటర్ నితీశ్ రెడ్డి అరవై ఒక్క బంతుల్లో నలబై పరుగులు నాటౌట్ తో భారత్ ను మరోసారి ఆదుకున్నాడు. వీటిలో ఓ సిక్సర్ , మూడు ఫోర్లు ఉన్నాయి. మూడో రోజు ఉదయం […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

టీమిండియా ఘన విజయం..!

వెస్టిండీస్ మహిళా జట్టుపై సొంతగడ్డపై భారత మహిళల క్రికెట్ జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా.. తాజాగా వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సొంతం చేసుకుంది. వెస్టిండీస్‌తో మంగళవారం జరిగిన రెండో వన్డేలో భారత్ 115 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-0తో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

అశ్విన్ రిటైర్మెంట్..!

టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ .. ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పారు. ఆసీస్ జట్టుతో ఆడిలైడ్ లో జరిగిన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడిన ఆశ్విన్ తాజాగా తన నిర్ణయాన్ని ప్రకటించినట్లు బీసీసీఐ ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా ఆశ్విన్ ను ప్రత్యేక అమూల్యమైన ఆల్ రౌండర్ గా బీసీసీఐ కితాబు ఇచ్చింది. అన్ని ఫార్మాట్లల్లో కల్పి అశ్విన్ మొత్తం ఏడు వందల అరవై ఐదు వికెట్లను తీశాడు.Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

కోహ్లీ సెంచరీ..!

ఆసీస్ తో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మొదటి టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా బ్యాటర్లు రెచ్చిపోయారు. ముందుగా ఓపెనర్ జైస్వాల్ 161పరుగులతో రాణించాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ శతకంతో చెలరేగారు. మొత్తం 143బంతుల్లో ఎనిమిది పోర్లు.. రెండు సిక్సర్ల సాయంతో శతకాన్ని సాధించాడు కోహ్లీ. టెస్ట్ ల్లో ఇది కోహ్లీకి ముప్పై సెంచరీ కావడం విశేషం. రాహుల్ 77,పడిక్కల్ 25,పంత్ 1,జురెల్ 1,సుందర్ 29,నితీశ్ రెడ్డి 38* రాణించడంతో ఆరు వికెట్లను […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

టీమ్ ఇండియా సూపర్ రికార్డు..!

సౌతాఫ్రికా జట్టుతో జరిగిన మొదటి టీ20 మ్యాచ్ లో గెలిచిన టీమ్ ఇండియా పలు రికార్డులను నమోదు చేసింది. డర్భన్ మైదానంలో వంద శాతం విజయాలను సాధించిన జట్టుగా టీమిండియా నిలిచింది. అక్కడ భారత్ జట్టు ఆడిన ఎనిమిది టీ20 లలో ఓ మ్యాచ్ ఫలితం తేలలేదు.. మరోకటి మ్యాచ్ రద్ధు అయింది. పూర్తయిన ఆరు మ్యాచుల్లోనూ భారత్ జట్టు గెలుపొందింది. అదే విధంగా ఈ ఏడాది అత్యధిక విజయాల(22)ను సాధించిన జట్టుగా సైతం రికార్డులకెక్కింది. టీమ్ […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

సంజూ రికార్డు..!

సౌతాఫ్రికా జట్టుతో జరిగిన మొదటి టీ20లో సంజూ శాంసన్ సెంచరీతో ఆదరగొట్టిన సంగతి తెల్సిందే. అంతకుముందు సంజూ హైదరాబాద్ లో బంగాదేశ్ జట్టుతో జరిగిన టీ20లోనూ సైతం సెంచరీ చేశాడు. దీంతో టీ20ల్లో భారత్ తరపున వరుసగా రెండు సెంచరీలు చేసిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. మొత్తంగా ఈ ఫీట్ సాధించిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు. తొలిమూడు స్థానాల్లో మెకియాన్, రోసోవ్, సాల్ట్ ఉన్నారు. మరోవైపు టీ20ల్లో ఇండియా తరపున రెండు శతకాలను నమోదు చేసిన తొలి వికెట్ […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

విరాట్,రోహిత్ లకు ఆసీస్ టూరే అఖరిదా…?

టీమిండియా జట్టుకు ప్రస్తుతం వారిద్దరూ మెయిన్ ఫిల్లర్లు.. ఒకరు ఓపెనర్ గా రాణిస్తే.. మరోకరూ మిడిలార్డర్ లో తనదైన శైలీలో పరుగుల సునామీని సృష్టిస్తారు.. ఓపెనర్ గా రోహిత్ శర్మ వచ్చిండంటేనే ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలే కన్పిస్తాయనే నానుడి ఉంది. కానీ ఎందుకో గత కొంతకాలం నుండి రోహిత్ శర్మ నుండి ఆశించిన స్థాయిలో ప్రదర్శన కన్పించడం లేదు. మిడిలార్డర్ లో విరాట్ కోహ్లీ దిగిండంటే మిగతా బ్యాట్స్ మెన్ హాయిగా డ్రెస్సింగ్ రూంలో తువాలేసుకుని కూర్చోవచ్చు. […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

రవీంద్ర జడేజా అదిరిపోయే రికార్డు

టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా సూపర్ రికార్డును నెలకొల్పారు. ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ క్రికెట్ లో యాబై వికెట్లను పూర్తి చేసుకున్న రెండో భారత్ బౌలర్ గా చరిత్రకెక్కారు. మొదటి స్థానంలో రవిచంద్రన్ ఆశ్విన్ ఉన్నాడు. ఆశ్విన్ ఈ వరల్డ్ టెస్ట్ క్రికెట్ లో మొత్తం అరవై రెండు వికెట్లను పడగొట్టాడు. న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో రవీంద్ర జడేజా ఐదు వికెట్లు.. రెండో ఇన్నింగ్స్ లో నాలుగు […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

పీకల్లోతు కష్టాల్లో భారత్..!

ముంబైలోని వాంఖేడ్ స్టేడియం వేదికగా న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. రెండో ఇన్నింగ్స్ లో 147పరుగుల లక్ష్య చేధనకు బ్యాటింగ్ కు దిగిన టీమిండియా ఐదు టాప్ ఆర్డర్ వికెట్లను కోల్పోయి 29పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ 11, యశ్వసీ జైశ్వాల్ 5,విరాట్ కోహ్లీ 1,శుభమన్ గిల్ 1,సర్ఫరజ్ ఖాన్ 1పరుగులకే ఔటవ్వడంతో ఎనిమిది ఓవర్లకు 31పరుగులు చేసింది. టీమిండియా ఇంకా 116పరుగులు వెనకంజలో ఉంది.Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

బంపర్ ఆఫర్ కొట్టేసిన ఆటగాళ్లు

త్వరలో జరగనున్న ఐపీఎల్ సీజన్ లో పాల్గొనే కొందరు ఆటగాళ్లు రిటెన్షన్లలో బంపరాఫర్ కొట్టేశారు. వారిలో అక్షర్ పటేల్ (రూ.16.5 కోట్లు), పరాగ్ (రూ.14 కోట్లు), జురేల్ (రూ.14 కోట్లు), అభిషేక్ శర్మ (రూ.14 కోట్లు), తిలక్ వర్మ రూ.8 కోట్లను పలికాడు… మరోవైపు రవి బిష్ణోయ్ (రూ.11 కోట్లు), మయాంక్ (రూ.11 కోట్లు), రింకూ (రూ.13 కోట్లు), వరుణ్ చక్రవర్తి (రూ.12 కోట్లు), స్టబ్స్ (రూ.10 కోట్లు), పాటీదార్ (రూ.11 కోట్లు), పతిరణ (రూ.13 కోట్లు), […]Read More