Tags :social media

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

కొండ నాలుకకి ఉప్పు వేస్తే ఉన్న నాలుక ఊడింది..!

తెలంగాణ అధికార కాంగ్రెస్ పార్టీ ఇజ్జత్ ఎవరో తీయాల్సిన అవసరం లేదనుకుంటా.?.వాళ్లకు వాళ్ళే తీసేసుకున్నారు.కాలర్ ఎగరేద్దామనుకున్నారో ఏమో గాని…. చేసిన అతికి ఉన్న గాలి మొత్తం పోయింది.వాళ్లకు వాళ్లే సెల్ఫ్ గోల్ చేసుకోబోయి బొక్క బోర్లా పడ్డ పరిస్థితి.కాంగ్రెస్ సోషల్ మీడియా నిర్వాకం వల్ల…కారు పార్టీకి మైలేజ్ వచ్చినట్టయ్యింది.ఇప్పుడు గులాభి సైన్యం ఫీలింగ్ ఎలా ఉందంటే… విదేశీ గడ్డపై వరల్డ్ కప్ సాధించిన ఆనందంతో ఉంది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే… ఈరోజు ఉదయం తెలంగాణా కాంగ్రెస్’ […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

ఆ ఒక్క ఐడీయాతో వైసీపీ క్యాడర్ లో ఫుల్ జోష్..!

మాజీ ముఖ్యమంత్రి… వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్న సంగతి తెల్సిందే. తాను విదేశాల్లో ఉన్న కానీ జగన్ పార్టీలో జోష్ నింపేలా ఈ సంక్రాంతికి అమలు చేసిన ఓ ఐడియాతో వైసీపీ క్యాడర్ లో ఫుల్ జోష్ నింపింది. సంక్రాంతి పండుగ యావత్ ఆంధ్రప్రదేశ్ లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి ఓ గొప్ప వేడుక.. అత్యంత ఇష్టమైన పండుగ. అలాంటి పండుక్కి ఎక్కడ ఉన్న కానీ తమ తమ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా మీడియా నిలవాలి

ప్రభుత్వానికి, ప్రజలకు మీడియా వారధిగా నిలవాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. సంచలనం కోసం అవాస్తవాలు ప్రచారం చేయడం ఇప్పుడు కొన్ని మీడియా సంస్థలకు  అలవాటుగా మారిందని, దానివల్ల మొత్తం మీడియా ఇమేజ్ కు బంగం వాటిల్లుతుందన్నారు. గురువారం నల్గొండ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో యశోద హాస్పిటల్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన జర్నలిస్టుల మెడికల్ క్యాంపును గుత్తా  సుఖేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ”  కేవలం వార్తలు, వృత్తే కాకుండా […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

హైకోర్టులో ఆర్జీవీకి ఊరట..!

ప్రముఖ వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ అత్యున్నత న్యాయస్థానమైన హైకోర్టులో ఊరట లభించింది. గతంలో ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రివర్యులు నారా లోకేష్ నాయుడు గురించి ఆర్జీవీ తన ట్విట్టర్ వేదికగా అవమానిస్తూ మార్ఫింగ్ పోస్టులు పెట్టిన సంగతి తెల్సిందే. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు పోలీస్ స్టేషన్లలో ఆర్జీవీపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. పోలీసులు హైదరాబాద్ లోని రామ్ గోపాల్ […]Read More

Breaking News Movies Slider Top News Of Today

నేను పారిపోలేదు -రామ్ గోపాల్ వర్మ..!

సోషల్ మీడియా లో పోస్టుల గురించి ఏపీ ప్రభుత్వం  తనపై పెట్టిన కేసుల విషయంలో ప్రముఖ వివాదాస్పద దర్శకుడు అర్జీవి ట్విటర్లో పాయింట్ల రూపంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నేను ఎక్కడికీ పారిపోలేదు. ఏడాది క్రితం చేసిన ట్వీట్లపై 2 వారాల క్రితం 4 వేర్వేరు జిల్లాల్లో కేసు పెట్టడం వెనుక ఏదో కుట్ర ఉందనేది నా అనుమానం. మీమ్స్ పై కేసులు పెట్టాలంటే దేశంలో సగంమందిపై కేసులుంటాయి. మీడియా కాల్స్ భరించలేకే ఫోన్ ఆపేశాను. చట్టాన్ని […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

యూట్యూబర్లకు హరీష్ రావు విన్నపం..!

యూసఫ్ గూడా పోలీసు పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన డిజిటల్ మీడియా ప్రీమియర్ లీగ్ జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు పాల్గొన్నారు.. అనంతరం మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ డిజిటల్ యుగంలో ప్రతి రోజూ పోటీ ఉంటుంది. అందరూ కలిసి ఇక్కడ లీగ్ ప్రారంభించడం సంతోషంగా ఉంది. రాజకీయనాయకులు లాగానే మీరు ఎంతో శ్రమిస్తారు. ఇలాంటి గేమ్స్ వల్ల మీకు ఒత్తిడి తగ్గుతుంది. టెక్నాలజీ వల్ల పత్రికలు చదవటం, టీవీలు […]Read More

Sticky
Breaking News Editorial National Slider Top News Of Today

పోస్టు పెడితే అరెస్టు చేసుడేంది?-ఎడిటోరియల్ కాలమ్

సమాచార మాధ్యమాల ద్వారా నచ్చిన అంశంపై మాట్లాడే భావప్రకటన స్వేచ్ఛను హరిస్తున్న ఐటీ చట్టం-2000లోని సెక్షన్‌-66(ఏ)ను సుప్రీంకోర్టు అత్యున్నత ధర్మాసనం చాపచుట్టి పక్కనబెట్టింది. ఎక్స్‌ (ట్విట్టర్‌), ఫేస్‌బుక్‌ వంటి సోషల్‌మీడియా వేదికల్లో, వెబ్‌సైట్లలో అభ్యంతరకర పోస్టులు చేశారన్న నెపంతో వ్యక్తులను ఏకపక్షంగా అరెస్టు చేయడానికి వీలు కల్పించే సైబర్‌ చట్టంలోని అంశాలను న్యాయస్థానం నిర్దంద్వంగా తోసిపుచ్చింది. ఈ మేరకు 2015 మార్చి 24న జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌, జస్టిస్‌ ఆర్‌ఎఫ్‌ నారీమన్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం 123 […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

మేం ఆడవాళ్లం కాదా అంటున్న రోజా..?

వైసీపీ మహిళ నాయకురాలు.. మాజీ మంత్రి ఆర్కే రోజా డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు. మీడియాతో రోజా మాట్లాడుతూ ” సోషల్ మీడియాలో కూటమి ప్రభుత్వానికి చెందిన అభిమానులు.. కార్యకర్తలు నా కూతుర్ని ఎలా వేధిస్తున్నారో పవన్ కళ్యాణ్ చూడాలి. రెండుసార్లు ఎమ్మెల్యెగా గెలిచాను.. ఒకసారి మంత్రిగా పని చేశాను.. నా మీద ఎన్ని రాశారు.. ఎన్ని మార్ఫింగ్ ఫోటోలు పెట్టారు .. ఆ రోజు పవన్ కళ్యాణ్ నోరు ఎందుకు […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

బీఆర్ఎస్ SM ను చూసి వణుకుతున్న కాంగ్రెస్

బీఆర్ఎస్ పార్టీకి ఉన్న సోషల్ మీడియాను చూసి అధికార కాంగ్రెస్ పార్టీ వణుకుతుందా..?. అందుకే ఇటీవల సుమారు పదిహేను వందల మందిని నియమించుకుందా..?. మాజీ ఎమ్మెల్సీ.. ప్రొ. నాగేశ్వర్ తో వారికి శిక్షణ తరగతులు నిర్వహించారా..?. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి దగ్గర నుండి ముఖ్యమంత్రి వరకు అందరూ అందుకే బీఆర్ఎస్ సోషల్ మీడియా వారీయర్స్ పై కేసులు పెడతాము.. బట్టలూడదీసి కొడతాము అని బెదిరిస్తున్నారా.? అంటే అవుననే అంటున్నారు బీఆర్ఎస్ శ్రేణులు.. ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుండి […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

సోషల్ మీడియాకు ఎరగా మారుతున్న రేవంత్ తీరు..?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్‌రెడ్డి గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న పలు బహిరంగ సభల్లో కానీ మీడియా సమావేశాల్లో కానీ తరుచూ అడ్డగోలుగా మాట్లాడుతూ.. అడ్డంగా దొరికిపోవడంపై అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో తీవ్ర చర్చ జరుగుతున్నది. ముఖ్యంగా మొన్న గురువారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌ పూర్తిగా గాడితప్పిందని అభిప్రాయపడుతున్నారు. అసలు ముఖ్యమంత్రికి ఏమయ్యింది? అన్న చర్చ జరుగుతున్నది. ‘దశాబ్దకాలం తర్వాత కూడా ఈ ప్రెస్‌మీట్‌ గురించి చెప్పుకుంటారు. అంతటి ప్రా ధాన్యం ఉన్న సమావేశం ఇది’ […]Read More