Tags :tdp governament

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

షర్మిల ను టార్గెట్ చేసిన మాజీ మంత్రి..?

వైఎస్ షర్మిల ఉమ్మడి ఏపీలో తన అన్న మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి అక్రమ కేసుల్లో అరెస్ట్ అయ్యారు. అప్పటి కేంద్ర రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాలు వైఎస్సార్ కుటుంబాన్ని పగబట్టి కేసులెట్టి జైలు పాలు చేశాయి. అన్న జగన్ జైల్లో ఉంటే చెల్లె షర్మిల రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసింది.2019లో ఎన్నికల్లొ సైతం జగనన్నను గెలిపించండి.. రాజన్న రాజ్యం తెస్తాడు అనే నినాదంతో నవ్యాంధ్రలో ఊరు ఊరు తిరిగారు. జాబు కావాలంటే బాబు […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

చంద్రబాబుకు తప్పిన ఘోర ప్రమాదం

ఏపీ ముఖ్యమంత్రి. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకి ఘోర ప్రమాదం తప్పింది. విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్న సంగతి తెల్సిందే. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మధురానగర్ వద్ద బుడమేరును పరిశీలించేందుకు కాలినడకన రైల్వే ట్రాక్ పై వంతెన దగ్గరకు నడిచి వెళ్లారు. ఆయన నడుస్తుండగానే ఓ రైలు బాబుకు ఎదురుగా వచ్చింది. రైలు తగలకుండా ఆయన పక్కకు నిలబడ్డారు. దీంతో పెనుప్రమాదం తప్పింది. బాబుకు […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

సెప్టెంబర్ 7 నుండి మద్యం దుకాణాలు బంద్

వచ్చే సెప్టెంబర్ నెల ఏడో తారీఖు నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలు బంద్ చేయాలని నిర్ణయించినట్లు ఏపీ బేవరేజెస్ కార్పోరేషన్ కాంట్రాక్ట్,ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ప్రకటించారు. మద్యం దుకాణాల్లో పని చేసే కాంట్రాక్ట్,ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి లేఖ రాశారు. గత వైసీపీ ప్రభుత్వం తమను ఇంటర్వూ ద్వారా ఎంపిక చేసింది.ఇప్పుడు ఆ ఉద్యోగం ఊడిపోయేలా ఉంది అని వారు తెలిపారు. నూతన మద్యం పాలసీ […]Read More

Breaking News Editorial Slider Top News Of Today

బాబు ఎత్తుకు రేవంత్ రెడ్డి చిత్తు

తెలంగాణపై ఏపీ సీఎం..టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరోసారి తన మార్కు రాజకీయాలు ప్రయోగించారు. ఫలితంగా తెలంగాణ ఖజానాకు భారీ కన్నం పడింది. బాబు తనదైన శైలిలో ఢిల్లీలో చక్రం తిప్పడంతో తెలంగాణకు ఏకంగా రూ.2,500 కోట్ల నష్టం వాటిల్లింది. సమైక్య రాష్ట్రంలో విదేశీ బ్యాంకుల నుంచి తెచ్చిన అప్పుల్లో తెలంగాణ వాటా కూడా ఏపీ కట్టిందంటూ బాబు కేంద్రాన్ని నమ్మించారు. దీంతో రాష్ర్టానికి రావాల్సిన నిధుల నుంచి కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా రూ.2,500 కోట్లను […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

బెస్ట్ CM గా చంద్రబాబు

ఏపీలో అధికారంలోకి వచ్చిన రెండు మూడు నెలల్లోనే దేశంలోనే బెస్ట్ సీఎంగా నాలుగో స్థానంలో నిలిచారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..దేశంలో బెస్ట్ సీఎం ఎవరనే అంశంపై “ఆజ్ తక్”  ‘మూడ్ ఆఫ్ ద నేషన్’ సర్వే నిర్వహించింది… ఈ సర్వే లో ఏపీ  ముఖ్యమంత్రి చంద్రబాబు 4వ స్థానంలో నిలిచినట్లు టీడీపీ ఆఫీసియల్ హ్యాండిల్ లో ట్వీట్ చేసింది.ఈ సర్వే ప్రకారం 33శాతం మార్కులతో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అగ్రస్థానంలో […]Read More

Andhra Pradesh Breaking News Crime News Slider Top News Of Today

ఫార్మా కంపెనీ పేలుడు మృతులకు కోటి రూపాయలు పరిహారం

ఏపీలో అచ్యుతాపురం లో ఎసెన్షియా ఫార్మా కంపెనీలో మ.2.15 గంటలు. బీ షిప్ట్ కు వచ్చినవారు, ఏ షిఫ్ట్ నుంచి వెళ్లిపోయేవారితో కంపెనీ రద్దీగా ఉంది. మూడో ఫ్లోర్లో ఉన్న రియాక్టర్ ఒక్కసారిగా పేలింది. ఆ ధాటికి అక్కడున్న వారి మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. అంతలోనే ఫస్ట్ ఫ్లోర్ శ్లాబ్ కుప్పకూలింది. శిథిలాల కింద చిక్కుకున్న ఉద్యోగుల్లో పద్దెనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది చికిత్స పొందుతున్నారు..  ఈ పేలుడులోపేలుడు ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

ఫ్రీ బస్సు ప్రయాణంపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, పంజాబ్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలవుతున్న తీరుపై అధ్యయనం చేయాలని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులతో కూడిన కమిటీ ఆయా రాష్ట్రాల్లో పర్యటించి నివేదిక రూపొందించాలని సూచించారు. కొంత ఆలస్యమైనా లోపాలకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కాగా ఈ నెల 15 నుంచే ఈ స్కీమ్ అమలు చేస్తామని మంత్రులు గతంలో చెప్పిన విషయం మనకు తెలిసిందే.Read More

Andhra Pradesh Slider Top News Of Today

నేడు అచ్యుతాపురం కు చంద్రబాబు

TDP జాతీయ అధ్యక్షుడు… ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈరోజు గురువారం అచ్యుతాపురం వెళ్లనున్నారు. ఎసెన్షియా కంపెనీలో రియాక్టర్ పేలిన స్థలాన్ని ఆయన పరిశీలిస్తారు. అనంతరం ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను పరామర్శిస్తారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారితో ఆయన మాట్లాడనున్నారు. ఇక ఘటనపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్న సీఎం క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం వైజాగ్ లేదా హైదరాబాద్ కు తరలించాలని చంద్రబాబు ఆదేశించారు. ఘటనలో ఇప్పటివరకు 14 మంది ప్రాణాలు కోల్పోయారు.Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

Apలో 7 కొత్త ఎయిర్ పోర్ట్ లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 7 ఎయిర్ పోర్టులు నిర్మించేందుకు అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఏడు ఎయిర్ పోర్ట్ లు ఉన్నాయని కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహాన్ నాయుడు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న విమానాశ్రయాల్లో టెర్నినల్ కెపాసిటీలను పెంచుతున్నాము. శ్రీకాకుళం,దగదర్తి,కుప్పం,నాగార్జున సాగర్,తుని-అన్నవరం,తాడేపల్లిగూడెం,ఒంగోలులో కొత్తగా ఎయిర్ పోర్టుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం తరపున కృషి చేస్తామని మంత్రి రామ్మోహాన్ నాయుడు తెలిపారు.Read More

Andhra Pradesh Slider Top News Of Today

హ్యాట్సాప్ 2 చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హామీచ్చిన గంటలోనే ఇచ్చిన హామీని నెరవేర్చిండు.. ఇటీవల గుడివాడ పట్టణం రామబ్రహ్మాం పార్కులోని అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్కడ ఏర్పాటు చేసిన సభలో గుడివాడ మండలం వలివర్తిపాడుకు చెందిన ఆటోడ్రైవర్ రేమల్లి రజనీకాంత్ తో మాట్లాడించారు.. రజనీకాంత్ మాట్లాడుతూ ఆటో నడుపుతూ తన ఇద్దరు పిల్లలనూ ఉన్నత విద్యను చదివిస్తున్నాను అని తెలిపారు. అతనికొడుకు రవితేజ మాట్లాడుతూ తాను […]Read More

What do you like about this page?

0 / 400