Tags :TDP

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

చంద్రగిరిలో సీఎం చంద్రబాబు పర్యటన..!

చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని నారావారిపల్లి నందు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, లబ్ధిదారులకు పలు సంక్షేమ కార్యక్రమాల కు చెందిన ఆస్తులను పంపిణీ చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సీఎం వెంట రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాద రావు, చంద్రగిరి ఎంఎల్ఏ పులివర్తి నాని, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఉన్నారుఆంధ్రప్రదేశ్ సూక్ష్మ నీటి సాగు పథకం ద్వారా నారావారి పల్లి లోని ఇద్దరు రైతులకు […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

తల్లికి వందనం పై కీలక ప్రకటన..!

Ap: గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన తల్లికి వందనం కార్యక్రమంపై ఈరోజు జరిగిన క్యాబినెట్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుండే తల్లికి వందనం కార్యక్రమాన్ని ప్రారంభించాలని క్యాబినెట్ తీర్మానించింది. ఈ పథకం అమల్లో భాగంగా విధివిధానాలను త్వరలోనే ఖరారు చేయనున్నారు. మరోవైపు ఈ పథకం కింద చదువుకునే ప్రతి విద్యార్థికి ఏడాదికి ప్రభుత్వం రూ.15,000లు అందించనున్నది. ఒక ఇంట్లో ఎంతమంది చదువుకునేవాళ్లు ఉంటే […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Telangana Top News Of Today

2024: హీరోలు ఎవరూ..? జీరోలు ఎవరూ…?

కేసీఆర్ అంటే తెలంగాణ తెచ్చిన నాయకుడు…పదేండ్ల పాటు రాష్ట్రాన్ని సంక్షేమాభివృద్ధిలో అభివృద్ధి చేసి దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిపిన తొలి సీఎం.. అలాంటి కేసీఆర్ కు 2024 కల్సిరాలేదని చెప్పాలి.. ఎందుకంటే ఆ ఏడాదిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ముప్పై తొమ్మిది స్థానాలకే పరిమితం అయింది.. ఆ తర్వాత ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో జీరో కి పరిమితమైంది.. దాదాపు పదేండ్ల పాటు ఏకచత్రాధిపత్యం చెలాయిస్తున్న కేసీఆర్ కు తనకు అడ్డే లేదనుకున్న తరుణంలో […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

జనసేన లో చేరికపై తమ్మినేని సీతారాం క్లారిటీ..?

వైసీపీ సీనియర్ నేత… వైసీపీ హయాంలో స్పీకర్ గా పని చేసిన తమ్మినేని సీతారాం కూటమి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న జనసేన పార్టీలో చేరతారు అని ఏపీ పాలిటిక్స్ లో చక్కర్లు కొట్టిన సంగతి తెల్సిందే.. జనసేనలో చేరతారనే వార్తలపై తమ్మినేని సీతారాం క్లారిటీ ఇచ్చారు.. ఆయన మీడియా తో మాట్లాడుతూ జనసేనలో చేరుతారన్న ప్రచారం సత్యదూరం..ప్రతి విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తున్నారు. ఇటీవలే నా కుమారుడిని ఆస్పత్రిలో చేర్పించాను. గత 15 రోజులుగా ఆస్పత్రి […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

టీడీపీ లోకి మాజీ డిప్యూటీ సీఎం..?

ఏపీ మాజీ మంత్రి, వైసీపీ  పార్టీ సీనియర్‌ నేత ఆళ్ల నాని అధికార తెలుగుదేశం పార్టీలోకి రావడానికి లైన్ క్లియర్ అయ్యింది. తెలుగు తమ్ముళ్లు బహిరంగంగా ఎంత వ్యతిరేకించిన చివరికి అధిష్టానం నిర్ణయానికి తలవంచక తప్పలేదు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొంత కాలానికే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పిన ఆయన.. టీడీపీలో చేరేందుకు సిద్ధం అయ్యారు.. అయితే, స్థానిక నేతలు తీవ్రంగా వ్యతిరేకించడంతో.. అప్పుడు తాత్కాలికంగా వాయిదా పడినా.. ఇప్పుడు టీడీపీ గ్రీన్‌ సిగ్నల్‌ […]Read More

Sticky
Breaking News National Slider Top News Of Today

జమిలీ ఎన్నికలు ఎప్పుడంటే…?

మంగళవారం జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టింది. ఈ బిల్లు ఎలాంటి రాజ్యాంగ సవరణలు లేకుండా ఆమోదం పొందితే లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరుగుతాయనే అంశంపై న్యాయనిపుణులతో చర్చ జరుగుతుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 82 కు చేర్చిన సవరణలో సార్వత్రిక ఎన్నికల తర్వాత లోక్ సభ మొదటి సిటింగ్ జరిగే రోజు రాష్ట్రపతి నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఆ నోటిఫికేషన్ విడుదలయ్యే రోజు లేదా తేదీని […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

ఏపీ మంత్రివర్గంలోకి మెగా హీరో…!

ఏపీ నుండి అధికార పార్టీ అయిన టీడీపీ తరపున  రాజ్యసభకి పోటి చేసే సభ్యులను ఆ పార్టీ అధినేత సీఎం నారా చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు.. రాజ్యసభకు బరిలో దిగే అభ్యర్థులుగా సానా సతీష్,బీద మస్తాన్ రావు పేర్లను   టీడీపీ ఖరారు చేసింది.. మరోవైపు బీసీ నేత ఆర్‌.కృష్ణయ్య పేరును ఇప్పటికే బీజేపీ అధిష్ఠానం ఖరారు చేసిన సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో కూటమిలో మరో పార్టీ అయిన జనసేన నుండి రాజ్యసభకు ప్రాతినిథ్యం లేకపోవడంతో జనసేన […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

టీడీపీ కార్యకర్త ఆత్మహత్య – రాజకీయ పార్టీలకు ఓ గుణపాఠం..!

ఏపీ అధికార పార్టీ టీడీపీకి చెందిన శ్రీను అనే కార్యకర్త తనకున్న ఆర్థిక,కుటుంబ సమస్యలతో ఆత్మహత్యకు పాల్పడటం రాష్ట్ర రాజకీయాల్లో ఓ సంచలనం సృష్టిస్తుంది. రాజకీయ పార్టీకి అది అధికార పార్టీకి చెందిన కార్యకర్త అది కూడా ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడటం యావత్ రాజకీయ పార్టీలు ఓ గుణపాఠాన్ని నేర్చుకోవాలి. చనిపోయిన శ్రీను అనే కార్యకర్త సామాన్య కార్యకర్తనే కాదు. ఏకంగా తనతో పాటు తన చుట్టూ ఉన్న వారి సమస్యలను నేరుగా మంత్రి లోకేష్ […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

అభిమాని ఆత్మహత్య – మంత్రి లోకేష్ సమాధానం ఇదే..!

ఏపీ మంత్రి.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నాయుడు అభిమాని శ్రీను అనే టీడీపీకి చెందిన కార్యకర్త ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందాడు. తనకు ఉన్న ఆర్థిక సమస్యలతో .. కుటుంబ సమస్యలతో శ్రీను ఆత్మహత్య చేసుకోవడంపై మంత్రి లోకేష్ నాయుడు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ” ఎప్పుడూ అన్నా అని పిలిచేవాడివి. ఎవరికి ఏ కష్టమోచ్చిన వాళ్లకు సాయం చేయాలని నాకు మెసేజ్ చేసేవాడివి. నా పుట్టిన రోజు.. […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

గతం మరిచిన జగన్..!

ఈవీఎంల పనితీరుపై దేశవ్యాప్తంగా అనుమానాలు వ్యక్తమవుతున్నందున మెజార్టీ దేశాల్లో ఉన్నట్టుగా బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలకు ఎందుకెళ్లకూడదని వైసీపీ అధినేత.. ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ప్రజాస్వామ్యం గొప్పగా కనిపించడమే కాదు విజయవంతంగా కూడా ఉండాలని ట్వీట్ చేశారు. ప్రాథమిక హక్కయిన వాక్స్వాతంత్ర్యాన్ని అణచివేయడానికి జరుగుతున్న ప్రయత్నాలు ఆందోళనకరమన్నారు. 75వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేడ్కర్ దార్శనికతను ఆయన కొనియాడారు.ఈ వ్యాఖ్యలపై కూటమి నేతలు స్పందిస్తూ వైసీపీ 151సీట్లు గెలిచినప్పుడు ఈవీఎంలపై అనుమానం లేదా..?.గతం మరిచి […]Read More