రన్ మెషీన్గా, రికార్డుల రారాజుగా పేరొందిన టీమిండియా మాజీ కెప్టెన్.. లెజండ్రీ ఆటగాడు విరాట్ కోహ్లీ మరో మైలురాయిని అధిగమించాడు. సుదీర్ఘ ఫార్మాట్లో 9వేల పరుగుల క్లబ్లో చేరాడు. చిన్నస్వామి స్టేడియంలో క్లాస్ ఇన్నింగ్స్ ఆడిన విరాట్ న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. బౌండరీలతో చెలరేగి 31వ టెస్టు ఫిఫ్టీ బాదేసిన విరాట్ 9 వేల రన్స్ పూర్తి చేసుకున్నాడు.న్యూజిలాండ్ బౌలర్ విలియం ఓర్కీ బౌలింగ్లో మిడాన్ దిశగా సింగిల్ తీసిన కోహ్లీ 53 పరుగుల వ్యక్తిగత […]Read More
Tags :test cricket
కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్ జట్టుతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా రికార్డులే రికార్డులను సృష్టిస్తుంది. మొదటి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు దిగిన టీమిండియా అత్యంత వేగంగా తొలి యాబై పరుగులు.. వంద పరుగులు.. నూట యాబై పరుగులు.. రెండోందల పరుగులు.. రెండోందల యాబై పరుగులను చేసింది. తొలి మూడు ఓవర్లలోనే యాబై పరుగులను దాటించిన ఏకైక జట్టుగా టీమిండియా నిలిచింది. కనీసం రెండోందల బంతులను ఆడిన ఇన్నింగ్స్ లలో అత్యధిక రన్ రేట్ […]Read More
టీమిండియా స్పిన్నర్.. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. టెస్ట్ క్రికెట్ లో మూడు వేల పరుగులతో పాటు మూడోందల వికెట్లను తీసిన పదకొండో క్రికెటర్ గా నిలిచాడు. కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్ జట్టుతో జరుగుతున్న రెండో టెస్ట్ లో జడేజా ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. జడేజా కంటే ముందు ఇమ్రాన్ ఖాన్ , రిచర్డ్ హ్యాడ్లీ , ఇయాన్ బోథమ్, కపిల్ దేవ్, వార్న్ , చమిందా వాస్ , […]Read More
క్రికెట్ పుట్టి 147ఏండ్లవుతుంది. ఈ ఆట బ్రిటీష్ వాళ్లు మొదలెట్టారు అనే నానుడి ఉంది. దాదాపు 147ఏండ్ల క్రికెట్ చరిత్రలోనే సరికొత్త రికార్డు నమోదైంది. క్రికెట్ చరిత్రలోనే తొలి ఏడు టెస్ట్ సెంచరీలను ఏడు వేర్వేరు జట్లపై చేసిన తొలి క్రికెటర్ గా ఇంగ్లాండ్ ఆటగాడు ఒలి పోప్ నిలిచారు. శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచుల్లో ఈ ఫీట్ ను ఒలిపోప్ సాధించాడు. పోప్ కి ఇది 49వ టెస్ట్ మ్యాచ్ కావడం విశేషం. అయితే […]Read More
టీమిండియా జట్టు సీనియర్ మాజీ లెజండ్రీ ఆటగాడు .. మాజీ కెప్టెన్.. మాజీ కోచ్ రాహుల్ ద్రావిడ్ ఫీల్డింగ్ లో అది స్లిప్ లో ఉంటే క్యాచ్ లు ఒక్కటి కూడా మిస్ అవ్వదు.. అంత బాగా ఫీల్డ్ చేస్తారు రాహుల్ ద్రావిడ్. అందుకే ప్రపంచంలోనే మోస్ట్ టాపెస్ట్ క్యాచ్ లు పట్టిన ఆటగాడిగా ద్రావిడ్ రికార్డులకెక్కాడు. టెస్ట్ క్రికెట్ లో రాహుల్ ద్రావిడ్ మొత్తం 210 క్యాచ్ లను ఒడిసిపట్టుకున్నాడు. ఆ తర్వాత శ్రీలంక జట్టు […]Read More
ఇంటర్నేషనల్ ఉమెన్స్ టెస్ట్ క్రికెట్ లో అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం (292 రన్స్) నెలకొల్పిన జోడీగా టీమ్ ఇండియా ఉమెన్స్ జట్టు ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మ నిలిచారు. సౌతాఫ్రికాతో జరుగుతున్న ఏకైక టెస్టులో వీరు ఈ ఘనత సాధించారు. ఇప్పటివరకు ఈ రికార్డు పాక్ జోడీ సజ్జిదా షా-కిరణ్ బలూచ్ (241) పేరిట ఉండేది. ప్రస్తుత మ్యాచులో భారత్ స్కోరు 379/2గా ఉంది. స్మృతి (149), శుభా సతీశ్ (15) ఔటయ్యారు. షఫాలీ (180), […]Read More