Tags :test format politics

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

కాంగ్రెస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు

ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ ప్రముఖ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ ” గత పదినెలలుగా కాంగ్రెస్ పార్టీ నేతలు టెస్ట్ ఫార్మాట్ లో రాజకీయాలు చేస్తున్నారు. కానీ ప్రస్తుతం ట్వంటీ ట్వంటీ ఫార్మాట్ లోనే రాజకీయాలు చేస్తేనే బాగుంటుంది.కాంగ్రెస్ నేతలు ప్రస్తుత రాజకీయ విధానాలకు అప్ గ్రేడ్ అవ్వాలి. అందుకే కాంగ్రెస్ నేతలు ట్వంటీ […]Read More