Tags :tpd

Andhra Pradesh Slider

MLA,మంత్రులకు చంద్రబాబు వార్నింగ్

టీడీపీ,జనసేన,బీజేపీ కూటమికి చెందిన ఎమ్మెల్యేలు..మంత్రులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇచ్చారు..కూటమి ప్రభుత్వం తీసుకోచ్చిన ఉచిత ఇసుక పథకంలో స్థానిక మంత్రులు..ఎమ్మెల్యేలు జోక్యం చేసుకోవద్దని సున్నితంగా చంద్రబాబు హెచ్చారించారు.. ఈరోజు అమరావతిలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ ఉచిత ఇసుక పథకంలో కల్పించుకుని చెడ్డపేరు తెచ్చుకోవద్దని సూచించారు..అక్టోబర్ నెల నుండి ఇంకొన్ని  ఇసుక రీచులన్నీ అందుబాటులోకి వస్తాయి.. అంతేకాకుండా బోట్ సొసైటీలకు కూడా అనుమతి ఇస్తున్నామని ఆయన తెలిపారు. కొత్త మంత్రులు తమ శాఖలపై […]Read More

National Slider Videos

NDA మీటింగ్ లో పాల్గోన్న జనసేనాని

దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ  సమావేశంలో  జనసేన అధినేత పవన్ కల్యాణ్, నితీశ్ కుమార్, చంద్రబాబు, కుమారస్వామి, అజిత్ పవార్ మరియు ఇతర కూటమి నేతలు పాల్గోన్నారు.Read More