Tags :train

Sticky
Breaking News Crime News Slider Telangana Top News Of Today

ఫోన్ కిందపడిందని రన్నింగ్ ట్రైన్ నుంచి ..!

హనుమకొండ – పరకాలకు చెందిన అరవింద్ అనే విద్యార్థి గురువారం శాతవాహన ఎక్స్ ప్రెస్ ట్రైన్లో ఫోన్ మాట్లాడుతూ ఫుట్ బోర్డ్ ప్రయాణం చేస్తున్నాడు. ఈ క్రమంలో కేసముద్రం సమీపంలో అకస్మాత్తుగా యువకుడి చేతిలో నుంచి జారి కింద పడిపోయింది ఫోన్ .దీంతో కంగారు పడి రన్నింగ్ ట్రైన్ నుంచి హటాత్తుగా దూకాడు అరవింద్. దీంతో తీవ్ర గాయలపాలైన యువకుడు.. వెంటనే గమనించి అంబులెన్స్‌కు స్థానికులు సమాచారం ఇచ్చారు.Read More

Lifestyle Slider

మీరు ఎప్పుడైన ఈ సౌండ్ వినకుండా ట్రైన్ జర్నీ చేశారా..?

సాధారణంగా ఈరోజుల్లో రైలు ప్రయాణం చేయకుండా ఎవరూ ఉండరు. అయితే ఎన్ని సార్లు మనం రైలు ప్రయాణం చేసిన ఈ సౌండ్ వినకుండా మాత్రం మన గమ్యాన్ని చేరుకోలేము.. ఏమిటి ఆ సౌండ్..?.. ఏముంది దానిలో ప్రత్యేకత అని ఆలోచిస్తున్నారా..? . అయితే ఈ ఆర్టికల్ చదవండి..?.. రైలు ప్రయాణాల్లో చాలాసార్లు ఓ రిపిటేటివ్ సౌండ్ మనం వింటూనే ఉంటాము. కానీ అది ఎక్కడి నుంచి వస్తుందనేది అంతగా పట్టించుకోము మనం. సహాజంగా పట్టాల జాయింట్ల మీదుగా […]Read More