Tags :trolling

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

మంత్రుల సియోల్ పర్యటనపై నెటిజన్లు ట్రోలింగ్

తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ మరియు హౌజింగ్, ఐఎన్పీఆర్ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మేయరు గద్వాల విజయలక్ష్మీ, ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, కాలే యాదయ్య ,మల్ రెడ్డి రంగారెడ్డి బృందం సియోల్ పర్యటనకెళ్లిన సంగతి తెల్సిందే. సియోల్ లో ఉన్న హాన్ నది ప్రక్షాళన సుందరీకరణ పనులపై అధ్యయనానికి వెళ్లారు. సియోల్ పర్యటనలో భాగంగా మంత్రులు.. ఎమ్మెల్యేలు.. నేతలు ఆయా ప్రదేశాల్లో […]Read More