ఏపీ మాజీ సీఎం..వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఇటు రాజ్యసభ పదవికి.. అటు పార్టీకి విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన అంశంపై స్పందిస్తూ రాజకీయాల్లో ఉన్నప్పుడు విశ్వసనీయత..క్యారెక్టర్ ముఖ్యం.. పార్టీలకు రాజీనామా చేసి కష్టకాలంలో క్యాడర్ ను పార్టీని వదిలేయడం వారి విజ్ఞతకు వదిలేస్తున్నాను. రాజకీయాల్లో ఉన్నప్పుడు భయం ఉండకూడదు. నమ్ముకున్న క్యాడర్ కు..నమ్మిన నాయకుడికి అండగా ఉండాలని వ్యాఖ్యానించిన సంగతి తెల్సిందే. ఈ వ్యాఖ్యలపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ నేను ఎలాంటి […]Read More
Tags :twitter
తెలంగాణ అధికార కాంగ్రెస్ పార్టీ ఇజ్జత్ ఎవరో తీయాల్సిన అవసరం లేదనుకుంటా.?.వాళ్లకు వాళ్ళే తీసేసుకున్నారు.కాలర్ ఎగరేద్దామనుకున్నారో ఏమో గాని…. చేసిన అతికి ఉన్న గాలి మొత్తం పోయింది.వాళ్లకు వాళ్లే సెల్ఫ్ గోల్ చేసుకోబోయి బొక్క బోర్లా పడ్డ పరిస్థితి.కాంగ్రెస్ సోషల్ మీడియా నిర్వాకం వల్ల…కారు పార్టీకి మైలేజ్ వచ్చినట్టయ్యింది.ఇప్పుడు గులాభి సైన్యం ఫీలింగ్ ఎలా ఉందంటే… విదేశీ గడ్డపై వరల్డ్ కప్ సాధించిన ఆనందంతో ఉంది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే… ఈరోజు ఉదయం తెలంగాణా కాంగ్రెస్’ […]Read More
మాజీ ముఖ్యమంత్రి… వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్న సంగతి తెల్సిందే. తాను విదేశాల్లో ఉన్న కానీ జగన్ పార్టీలో జోష్ నింపేలా ఈ సంక్రాంతికి అమలు చేసిన ఓ ఐడియాతో వైసీపీ క్యాడర్ లో ఫుల్ జోష్ నింపింది. సంక్రాంతి పండుగ యావత్ ఆంధ్రప్రదేశ్ లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి ఓ గొప్ప వేడుక.. అత్యంత ఇష్టమైన పండుగ. అలాంటి పండుక్కి ఎక్కడ ఉన్న కానీ తమ తమ […]Read More
ప్రముఖ వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ అత్యున్నత న్యాయస్థానమైన హైకోర్టులో ఊరట లభించింది. గతంలో ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రివర్యులు నారా లోకేష్ నాయుడు గురించి ఆర్జీవీ తన ట్విట్టర్ వేదికగా అవమానిస్తూ మార్ఫింగ్ పోస్టులు పెట్టిన సంగతి తెల్సిందే. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు పోలీస్ స్టేషన్లలో ఆర్జీవీపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. పోలీసులు హైదరాబాద్ లోని రామ్ గోపాల్ […]Read More
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా మండి పడ్డారు.. ట్విట్టర్ లో తడిగుడ్డతో గొంతు కోయడం అంటే ఏంటో అనుకున్నాం కొనుగోళ్లు లేక తడుస్తున్న ఈ ధాన్యం చూస్తుంటే తెలుస్తుంది.కళ్లు కాయలు కాసేలా ఎదురుచూడడం అంటే ఏంటో అనుకున్నాం కల్లాల వద్ద 20 రోజులుగా రైతన్నలు పడుతున్న బాధలు చూస్తే తెలుస్తుంది. మీసాలెందుకు రాలేదురా అంటే మేనత్త సాలు అని, గడ్డం ఎందుకు వచ్చిందిరా అంటే మేనమామ పోలిక […]Read More
ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురం లో దీపం-2 కార్యక్రమం ప్రారంభోత్సవంలో పాల్గోన్నారు.. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సోషల్ మీడియాలో ఆడపిల్లలపై నీచంగా మాట్లాడితే తాటతీస్తామని వ్యాఖ్యానించారు..ఈ వ్యాఖ్యలకు వైసీపీ పలు ప్రశ్నలు వేసింది. ’35వేల మంది అమ్మాయిలు మిస్సైతే నిందితుల తాట ఎందుకు తీయలేదు?..అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించింది.. మీరు అధికారంలోకి వచ్చాక 77 మంది మహిళలపై దాడులు జరిగితే […]Read More
తెలంగాణ సార్వత్రిక ఎన్నికల తర్వాత మళ్లీ గులాబీ దళపతి.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల్లోకి వచ్చింది పార్లమెంట్ ఎన్నికల సమయంలోనే.. ఆ తర్వాత మొన్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల అఖరి రోజు హాజరయ్యారు. ఆ తర్వాత ఇటు మీడియాలో కానీ అటు ప్రజాక్షేత్రంలో కానీ ఎక్కడ కూడా కేసీఆర్ కన్పించలేదు. అఖరికి భారీ వర్షాలతో ఎదురైన వరదలకు ఖమ్మం అతలాకుతలమైన కానీ కేసీఆర్ స్పందించలేదు. దాదాపు ఏడాది తర్వాత మళ్లీ కేసీఆర్ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఇదే అంశం […]Read More
మాజీ ముఖ్యమంత్రి..వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిని ఉద్ధేశించి టీడీపీ చేసిన జగన్ లాంటి సైకో కొడుకు ఏ తల్లిదండ్రులకు ఉండోద్దని చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ట్విట్టర్ వేదికగా కౌంటరిచ్చింది. ట్విట్టర్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడ్ని ఉద్ధేశించి కొంచెం ఘాటుగా స్పందించింది. కని పెంచిన తల్లిదండ్రులకు తలకొరివి పెట్టని దుర్మార్గుడు నారా చంద్రబాబు నాయుడు. పిల్లనిచ్చి రాజకీయ భవిష్యత్తునిచ్చిన సొంత మామకే వెన్నుపోటు పొడిచి అధికారాన్ని లాక్కుకున్నాడు. వెన్నుపోటు రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు […]Read More
గత సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రస్తుత ముఖ్యమంత్రి..కూటమి ప్రభుత్వాధినేత నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాబోయే ఐదేండ్లు కరెంటు ఛార్జీలు పెంచబోమని హామీచ్చారు .. తీరా అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే ఇచ్చిన మాట తప్పారని మాజీ ముఖ్యమంత్రి..వైసీపీ ఆధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాడు బాబు మాట్లాడిన వీడియోను ట్విట్టర్లో పోస్టు చేశారు .. దీని గురించి మాట్లాడుతూ ఇచ్చిన మాట తప్పారు. గత ఎన్నికల్లో మీరు ప్రజలకిచ్చిన […]Read More
బీఆర్ఎస్ పార్టీకి ఉన్న సోషల్ మీడియాను చూసి అధికార కాంగ్రెస్ పార్టీ వణుకుతుందా..?. అందుకే ఇటీవల సుమారు పదిహేను వందల మందిని నియమించుకుందా..?. మాజీ ఎమ్మెల్సీ.. ప్రొ. నాగేశ్వర్ తో వారికి శిక్షణ తరగతులు నిర్వహించారా..?. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి దగ్గర నుండి ముఖ్యమంత్రి వరకు అందరూ అందుకే బీఆర్ఎస్ సోషల్ మీడియా వారీయర్స్ పై కేసులు పెడతాము.. బట్టలూడదీసి కొడతాము అని బెదిరిస్తున్నారా.? అంటే అవుననే అంటున్నారు బీఆర్ఎస్ శ్రేణులు.. ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుండి […]Read More