Tags :union budget

Sticky
Breaking News National Slider Top News Of Today

మహిళలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త..!

దేశంలో ఉన్న షెడ్యూల్డ్ కులాల మహిళలకు కేంద్ర ప్రభుత్వం రూ.2కోట్ల వరకూ టర్మ్ లోన్ పథకం ద్వారా రుణాలు అందించనుంది. తొలిసారి సొంత వ్యాపారాలను ప్రారంభించే, ఉన్నవాటిని విస్తరించే మహిళలకు ఈ పథకం కింద వచ్చే ఐదేళ్లలో రూ. 2 కోట్ల వరకూ రుణాలు అందించనున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ ప్రకటించారు. మొత్తం 5 లక్షల మందికి ఈ పథకం ప్రయోజనం చేకూర్చనున్నట్లు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా మహిళలు, ఎస్పీ, ఎస్టీ వర్గాలకు దీని ద్వారా ఉద్యోగాలను […]Read More

Sticky
Breaking News National Slider Top News Of Today

యువతకు కేంద్రం శుభవార్త..!

లోక్‌సభలో కేంద్రమంత్రి ఆర్థిక నిర్మలా సీతారామన్ 2025-26 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టి ప్రసంగిస్తున్నారు. ఇందులో భాగంగా గిగ్‌వర్కర్లకు కేంద్ర సర్కార్ శుభవార్త చెప్పింది. గిగ్‌ వర్కర్లకు ఈ-శ్రమ్‌ పోర్టల్‌ ద్వారా ఐడీ కార్డులు జారీ చేయనున్నట్లు కేంద్రమంత్రి తన ప్రసంగంలో తెలిపారు. పీఎం జన్‌ ఆరోగ్య యోజన కింద ఆరోగ్య బీమా కల్పించనున్నట్లు ప్రకటించారు. ఈ బీమా ద్వారా కోటి మంది గిగ్‌ వర్కర్లకు ప్రయోజనం చేకూరనుందని కేంద్రమంత్రి నిర్మల ప్రకటించారు.దేశవ్యాప్తంగా అనేక డెలివరీ సంస్థల్లో ఎన్నో […]Read More

Sticky
Breaking News National Slider Top News Of Today

ఆదాయ పన్నుపై కేంద్రం శుభవార్త..!

ఉద్యోగ జీవులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ప్రకటన ఎట్టకేలకు ఇప్పుడు వచ్చింది. ఆదాయపన్ను శ్లాబు పరిమితిని పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇకపై రూ.12 లక్షల వరకు పన్ను ఉండదన్నారు. ఇది ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. మరోవైపు సులభంగా అర్థమయ్యేలా వచ్చేవారం కొత్త ఆదాయపన్ను బిల్లును తీసుకొస్తామన్నారు. మధ్యతరగతి ఉద్యోగులకు ఇది బిగ్ రిలీఫ్ ఇచ్చేలా ఉంది. రూ. పన్నెండు లక్షల ఆదాయం ఉన్నవార్కి ఎనబై వేల రూపాయలు […]Read More

Sticky
Breaking News National Slider Top News Of Today

BNS తరహా కొత్త ఆదాయ పన్ను విధానం..!

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు లోక్ సభలో బడ్జెట్ ను ప్రవేశపెడుతున్న సందర్భంగా ఆదాయపన్ను చెల్లింపు దారులకు ఊరట లభించబోతున్నట్లు ప్రకటించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకోచ్చిన బీఎన్ఎస్ తరహా ఈసారి ట్యాక్స్ సహా ఆరు సంస్కరణలు చేపట్టబోతున్నట్లు చెప్పిన మంత్రి దీన్ని ఉటంకిస్తూ ప్రకటన చేశారు. మార్పులతో కూడిన ఐటీ బిల్లును వచ్చే వారం లోక్సభలో ప్రవేశపెడతామన్నారు.Read More

Sticky
Breaking News National Slider Top News Of Today

సూక్ష్మతరహా (MSME) పరిశ్రమలకు కేంద్రం శుభవార్త..!

దేశంలోని ఎంఎస్ఎంఈ పరిశ్రమలకు ఈ ఏడాది బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. ఇందులో భాగంగా ఎంఎస్ఎంఈ లకు ఇచ్చే రుణాలను ఐదు కోట్ల రూపాయల నుండి పది కోట్ల రూపాయలకు పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ ” మహిళా పారిశ్రామిక వేత్తలకు చేయూతనిస్తాము. ఏడున్నర కోట్ల ఎంఎస్ఎంఈ వర్కర్లపై ప్రత్యేక్ దృష్టి […]Read More