ఏపీలోని నరసరావుపేట బైపాస్ రోడ్డు వద్ద ఈరోజు ఏపీ హోంమంత్రి అనిత మానవ త్వం చాటుకున్నారు. ఆమె వెళ్తున్న దారిలో సోమవా రం బైక్ ప్రమాదం జరిగింది. ఆమె కాన్వాయ్ దిగివచ్చి మరి బాధితులకు ప్రథమ చికిత్స చేశారు. వివరాల్లోకి వెళితే… పల్నాడు జిల్లా నరసరావుపేట రోడ్డులోని జంక్షన్ వద్ద సోమవారం ఉదయం బైక్ ప్రమాదం చోటు చేసుకుంది, ఈ ప్రమాదంలో యువతికి తీవ్ర గాయాలయ్యాయి.అదే మార్గంలో శ్రీశైలం పర్యటనకు వెళుతున్న మంత్రి అనిత ఈ ప్రమా […]Read More
Tags :vangalapudi anitha
హోం మంత్రి అనిత గురించి డిప్యూటీ సీఎం .. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ కౌంటరిచ్చారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఓ దళిత వర్గానికి చెందిన నేత గురించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను మనసులో పెట్టుకుంటాము.. అనిత పై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అవమానించేలా ఉన్నాయి. ఏదైన సమస్య ఉంటే మంత్రివర్గంలో చర్చించుకోవాలి. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో సమీక్షించుకోవాలి. అంతేకానీ ఇలా పబ్లిక్ గా మాట్లాడటం కరెక్ట్ […]Read More
డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా పలు సంక్షేమాభివృద్ధి పథకాల ప్రారంభోత్సవాలు.. శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన్ భారీ బహిరంగసభలో పవన్ కళ్యాణ్ పాల్గోన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ” కూటమి ప్రభుత్వం వచ్చాక మరి ఎక్కువగా మహిళలపై.. ఆడపిల్లలపై అఘాత్యాలు ఎక్కువయ్యాయి. హత్యాచారాలు మరి దారుణంగా పెరిగాయి. గత ప్రభుత్వంలో ఉన్నట్లే పోలీసు అధికార యంత్రాంగం చాలా నిర్లక్ష్యంగా ఉంది. […]Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఆరోపించారు. గత నాలుగు నెలలుగా ఇన్ని ఘోరాలు జరుగుతున్నా చేతకాని హోంమంత్రి అనిత ఎక్కడున్నారు? అని ఆమె ప్రశ్నించారు. ‘రాష్ట్రంలో ఆడపిల్లలపై అరాచకాలు పెరిగాయి. చిన్నారులు, యువతులు, అత్తాకోడళ్లపై అత్యాచారాలు జరుగుతున్నాయి. ప్రభుత్వానికి బాధితులకు ధైర్యం చెప్పే బాధ్యత కూడా లేకుండాపోయింది. దిశా యాప్ పునరుద్ధరించాలి’ అని ఆమె డిమాండ్ చేశారు.Read More
ఏపీ హోం మంత్రి ..టీడీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలైన వంగలపూడి అనిత పై సోషల్ మీడియాలో ట్రోల్స్ నడుస్తున్నాయి.. గతంలో మంత్రి వంగలపూడి అనిత మీడియాతో మాట్లాడుతూ ” నేను క్రైస్తవరాల్ని.. నా హ్యాండ్ బ్యాగ్ లో ఎప్పుడు బైబిల్ ఉంటుంది. తాను ప్రయాణించే కారులో సైతం బైబిల్ ఉంటుంది అని వ్యాఖ్యానించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రత్యర్థి పార్టీలకు చెందిన అభిమానులు వైరల్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. తాజాగా తాను హిందువు నని […]Read More
మహిళ హోం మంత్రిగా ఉన్న మహిళలపై ఇది పద్ధతేనా..?
వినడానికి కొద్దిగా నమ్మశక్యం లేకపోయిన ఇదే నిజం అంటున్నారు న్యూట్రల్ పీపుల్స్.. మహిళ మణులు.. వైసీపీ శ్రేణులు.. రాజకీయాల్లో వ్యక్తిగత మరి ముఖ్యంగా మహిళ నాయకులపై దూషణలు మాములే.. ఆ దూషణలు విధాన ఫరంగా ఉండాలి.. సిద్ధాంతం ఫరంగా ఉండాలి.. తప్పు లేదు కానీ క్యారెక్టర్ కించపరిచే విధంగా మహిళలను అగౌరవ పరిచే విధంగా ఉండాలి.. అది అధికార పార్టీ తరపున నుండి అయిన ప్రతిపక్ష పార్టీ తరపున నుండి అయిన.. కానీ ఏపీలో మాత్రం స్థాయి […]Read More
ఏపీ హోం మంత్రి అనిత తాడేపల్లిలోని డిజాస్టర్ మేనేజ్ మెంట్ కార్యాలయంలో నీటి ప్రవాహంపై సంబంధితాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి అనిత మాట్లాడుతూ ” విజయవాడలో మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్న తరుణంలో అన్ని విభాగాల అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం అవ్వాలి. వరదల వల్ల వర్షాల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతిక్షణం చూస్కోవాలి. తగిన జాగ్రత్తలు తీసుకోని ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూడాలని ఆమె ఆదేశించారు. ఎప్పటికప్పుడు […]Read More
ఏపీలో గణేష్ మండపాలకు అనుమతుల కోసం కూటమి ప్రభుత్వం ఇటీవల సింగిల్ విండో విధానాన్ని తీసుకోచ్చిన సంగతి విధితమే. అయితే మైక్ పర్మిషన్ కు ,గణేష్ విగ్రహాం ఎత్తును బట్టి చలాన్లు కట్టాల్సి ఉంటుంది అని హోం మంత్రి అనిత చెప్పడం ఎంతగా వివాదస్పదమైందో మనం చూశాము . మైక్ పర్మిషన్ కోసం రోజుకి రూ.100, ఎకో ప్రెండ్లీ విగ్రహాం ఎత్తు 3-6 అడుగులుంటే రూ.350, ఆరు అడుగులకు పైన ఉంటే రోజుకి రూ.700లు కట్టాలని ఆమె […]Read More
ఏపీలో పోలీసు ఉద్యోగం గురించి ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర హోం మంత్రి అనిత శుభవార్తను తెలిపారు. త్వరలోనే ఇరవై వేల పోలీసు ఉద్యోగాలను భర్తీ చేస్తామని మంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై వేల మంది పోలీసులు అవసరం ఉంది. గత ప్రభుత్వం ఐదేండ్లలో ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు. ఎన్నికలకు ముందు ఉద్యోగాల జాతర అంటూ ఎన్నికల స్టంట్ చేసింది. దీనిపై హైకోర్టులో పిటిష న్ కూడా దాఖలైంది. పోలీసులకు సౌకర్యాలు కల్పించి […]Read More
ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన దగ్గర నుండి వైసీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి భయం పట్టుకుంది అని హోమ్ మంత్రి అనిత అన్నారు.. స్పీకర్ కు సన్మానసభలో మంత్రి మాట్లాడుతూ.. ‘గత ప్రభుత్వం అయ్యన్నను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు ఆయనను భిక్ష అడిగితే గానీ ప్రతిపక్ష హోదా రాని పరిస్థితి వచ్చింది. రెడ్ బుక్ నాకంటే అయ్యన్న వద్ద ఉంటేనే […]Read More