Tags :varahai meeting

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

కోర్టులపై పవన్ కీలక వ్యాఖ్యలు

తిరుపతి వారాహీ బహిరంగ సభలో పాల్గోన్న ఏపీ డిప్యూటీ సీఎం .. జనసేనాని పవన్ కళ్యాణ్ కోర్టుల తీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు.. ఆయన మాట్లాడుతూ ” సనాతన ధర్నాన్ని దూషించేవారికే కోర్టులు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టాలు కూడా ఎలా పని చేస్తాయంటే సనాతన ధర్మం పాటించే వారిపై అత్యంత నిర్దాక్షిణ్యంగా ఉంటాయి. అన్య ధర్మాలను పాటించేవారిపై మానవత్వం కరుణ చూపిస్తాయని ఆరోపించారు. అయిన వాళ్లకి ఆకులు కానీ వాళ్లకు కంచాలు అన్న […]Read More